• "ఆపరేషన్ సేఫ్ స్కూల్… హైదరాబాద్‌లో 558 దుకాణాలపై సజ్జనార్ భారీ దాడులు”
    హైదరాబాద్ : నగరంలో స్కూల్ పరిసరాల్లో నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలను అరికట్టేందుకు “ఆపరేషన్ సేఫ్ స్కూల్” పేరుతో భారీ స్థాయి తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ V. C. Sajjanar ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో దాదాపు 5000 పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. స్కూల్ పరిసరాల్లో ఉన్న పాన్ షాపులు, సిగరెట్ మరియు ఇతర టొబాకో ఉత్పత్తులు విక్రయించే దుకాణాలపై ఏకకాలంలో దాడులు...
    0 Comments 0 Shares 481 Views 0 Reviews
  • “⚠️ పెట్రోల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?”
    ఈరోజు ఉదయం వచ్చిన తాజా వార్త మీ కోసం… దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇది మరో షాక్‌గా మారింది. ప్రస్తుతం కొన్ని నగరాల్లో పెట్రోల్ ధరలు 100 రూపాయల మార్క్‌ను దాటేసాయి. దీని ప్రభావం నేరుగా మధ్యతరగతి, సామాన్య ప్రజలపై పడుతోంది. రవాణా ఖర్చులు పెరగడంతో… కూరగాయల నుంచి...
    0 Comments 0 Shares 646 Views 0 Reviews
  • “ఏపీ యువతకు హైదరాబాద్ & బెంగళూరు ఎందుకు ఫస్ట్ ఛాయిస్?”
    ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం హైదరాబాద్ మరియు బెంగళూరును ఎంచుకుంటున్నారు. మెరుగైన IT అవకాశాలు, నాణ్యమైన విద్యాసంస్థలు, స్టార్టప్ కల్చర్, అధిక జీతాలు యువతను ఆకర్షిస్తున్న ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఏపీలో పరిశ్రమలు, MNC కంపెనీలు తక్కువగా ఉండటం వల్ల graduates ఇతర నగరాలకు వలస వెళ్తున్నారు. హైదరాబాద్‌లో టెక్నాలజీ వాతావరణం,...
    0 Comments 0 Shares 117 Views 0 Reviews
  • "POCSO కేసు: కుమారుడిని విచారణకు అప్పగించిన బండి సంజయ్”|
    హైదరాబాద్: తన కుమారుడు భగీరథ్‌పై నమోదైన POCSO కేసు ఆరోపణల నేపథ్యంలో, అతడిని న్యాయవాదుల సమక్షంలో పోలీసుల విచారణకు అప్పగించినట్లు బండి సంజయ్ వెల్లడించినట్లు సమాచారం. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. బండి సంజయ్ మాట్లాడుతూ, “ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలీసులకు అప్పగించాలని భావించాం. అయితే ముందుగా న్యాయవాదులను సంప్రదించి మా వద్ద ఉన్న ఆధారాలను వారి ముందుంచాం. కేసులో...
    0 Comments 0 Shares 130 Views 0 Reviews
  • "కరీంనగర్ నిందితుల ఫోటోలు ఇవే! - అప్రమత్తమైన అల్వాల్ పోలీసులు.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కరీంనగర్ పట్టణంలో సంచలనం సృష్టించిన జ్యువెల్లరీ దుకాణం దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.  మే 3. 2026. ఆదివారం ఉదయం సుమారు 10-11 గంటల సమయంలో నగరంలోని పీఎంజే జ్యువెల్లరీ దుకాణంలోకి తుపాకులతో వచ్చిన దుండగులు కాల్పులు జరిపి భారీగా బంగారం దోచుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది.  దుకాణం వద్ద ఉన్న భద్రతా సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా దుండగులు...
    0 Comments 0 Shares 195 Views 0 Reviews
  • "కాకతీయ శివాలయం ధ్వంసం.. కేంద్రం ఎంట్రీతో తెలంగాణలో కలకలం”|
    హైదరాబాద్ : వరంగల్ జిల్లాలో 800 ఏళ్ల ప్రాచీన కాకతీయ శివాలయం ధ్వంసం వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.  చారిత్రక వారసత్వ పరిరక్షణపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకుంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పురావస్తు విభాగం కేసు నమోదు చేయడం ఈ వ్యవహారానికి మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది. తెలంగాణకు చెందిన ప్రముఖ హ్యూమన్...
    0 Comments 0 Shares 163 Views 0 Reviews
  • "జస్టిస్ గుండ చంద్రయ్య మృతి న్యాయరంగానికి తీరని లోటు : ఎంపీ ఈటెల రాజేందర్ ”
    హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC) తొలి చైర్మన్‌గా సేవలందించిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ గుండ చంద్రయ్య మృతి పట్ల మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  జస్టిస్ చంద్రయ్య గారి మరణం న్యాయరంగానికి, ముఖ్యంగా మానవ హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే వర్గాలకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ విడుదల చేసిన...
    0 Comments 0 Shares 142 Views 0 Reviews
  • "డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. బయటపడిన వందల కోట్ల ఆస్తులు!”
    హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ నివాసాలు, కార్యాలయాలకు సంబంధించిన పలు ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణల ఆధారంగా కేసు నమోదు చేసిన ఏసీబీ, హైదరాబాద్‌తో పాటు మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఒకేసారి తనిఖీలు చేపట్టింది.  ఈ సోదాల్లో భారీగా...
    0 Comments 0 Shares 59 Views 0 Reviews
  • "దేశవ్యాప్తంగా సంచలనం.. NEET 2026 పరీక్ష రద్దు.|
    హైదరాబాద్ : దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు హాజరైన NEET-UG 2026 పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారికంగా ప్రకటించింది. మే 3, 2026న నిర్వహించిన ఈ పరీక్షలో రాజస్థాన్ రాష్ట్రంలో ప్రశ్నపత్రం లీక్ అయినట్లు వెలుగులోకి రావడంతో ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.  కేంద్ర దర్యాప్తు సంస్థ CBIతో పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కేంద్ర...
    0 Comments 0 Shares 166 Views 0 Reviews
  • "పానిక్ బయింగ్ వద్దు - పెట్రోల్ భయం వద్దు: హైదరాబాద్‌లో ప్రస్తుత గ్రౌండ్ రిపోర్ట్!
    హైదరాబాద్ : హైదరాబాద్  నగరం లో నెలకొన్న ఇంధన కొరత ప్రధానంగా సరఫరా లోపం వల్ల కాకుండా, వదంతుల కారణంగా ఏర్పడిన కృత్రిమ సంక్షోభమని విశ్లేషకులు భావిస్తున్నారు.  సోషల్ మీడియాలో ఇంధన సరఫరా నిలిచిపోతుందనే తప్పుడు వార్తలు వ్యాపించడంతో వాహనదారులు ఒక్కసారిగా ఆందోళనకు గురై పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. ఈ అనూహ్యమైన డిమాండ్ కారణంగా బంకుల్లోని నిల్వలు సాధారణం కంటే ఐదు రెట్లు వేగంగా ఖాళీ...
    0 Comments 0 Shares 291 Views 0 Reviews
  • "పోలీసుల రైడ్‌తో కుదేలైన నకిలీ సర్టిఫికెట్ల ముఠా – అల్వాల్‌లో బిగ్ బస్ట్.!
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అనుమతి లేకుండా నకిలీ అఫిడవిట్లు, ముందుగానే సంతకాలు చేసిన ధ్రువీకరణ పత్రాలను విక్రయిస్తున్న ముఠాను అల్వాల్ పోలీసులు బట్టబయలు చేశారు. ఆల్వాల్ ఎస్హెచ్ఓ ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం... నమ్మదగిన సమాచారం మేరకు, ఈనెల 15న సాయంత్రం అల్వాల్ సబ్ ఇన్‌స్పెక్టర్ కె. చంద్రశేఖర్ తన బృందంతో కలిసి తెలుగు తల్లి విగ్రహం సమీపంలోని ‘శ్రీదేవి జిరాక్స్ & నోటరీ’...
    0 Comments 0 Shares 244 Views 0 Reviews
  • "బండి భగీరథ్ కేసులో SIT దర్యాప్తు.. రాజకీయాలు, మీడియా తీరు చుట్టూ కొనసాగుతున్న చర్చ.|
    హైదరాబాద్ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించిన పోక్సో కేసు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్న వేళ, ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  కేసును సమగ్రంగా విచారించేందుకు తెలంగాణ ప్రభుత్వం కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసింది. మైనర్...
    0 Comments 0 Shares 177 Views 0 Reviews
More Results
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com