Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
తిరుమల లడ్డుపై అసత్య ప్రచారాలకు వ్యతిరేకంగా కొత్తపేట పోలీస్ స్టేషన్లో YSRCP ఫిర్యాదు.గుంటూరు: పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేస్తూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా గుంటూరు నగరంలో పోస్టర్లు ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ షేక్ నూరి ఫాతిమా గారి ఆదేశాల మేరకు, గుంటూరు ఈస్ట్ నాయకులు కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఈ...0 Comments 0 Shares 286 Views 0 Reviews
-
చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కరణం వెంకటేష్ బాబు గారి ఆదేశాల మేరకు....చీరాల: ఈ రోజు మంగళవారం సాయంత్రం 5:00 గంటలకు రామకృష్ణాపురం క్యాంపు కార్యాలయం నందు చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కరణం వెంకటేష్ బాబు గారి ఆదేశాల మేరకు నాయకులతో మరియు డిజిటల్ టీం సభ్యులతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చీరాల నియోజకవర్గంలో ఉన్న వివిధ కమిటీలను డిజిటలైజేషన్ చేయుట గురించి సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బాపట్ల జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ...0 Comments 0 Shares 291 Views 0 Reviews
-
ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కరణం....ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కరణం.... చీరాల: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరియు చీరాల నియోజకవర్గ ప్రజలందరికీ ఒంగోలు మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు చీరాల మాజీ శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి గారు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కరణం వెంకటేష్ బాబు గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించాలని, అలానే కొత్త...0 Comments 0 Shares 360 Views 0 Reviews
-
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ అంబటి రాంబాబు చేసిన తప్పేంటి..?గుంటూరు: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ అంబటి రాంబాబు చేసిన తప్పేంటి..? విడదల రజిని చేసిన తప్పేటిం..? భూమన కరుణాకర్ రెడ్డి చేసిన తప్పేంటి..? బొల్లా బ్రహ్మనాయుడు చేసిన తప్పేంటి..? జోగి రమేష్ చేసిన తప్పేంటి..? దేవుడంటే భయం, భక్తి లేకుండా రాజకీయాల కోసం వెంకటేశ్వరస్వామిని వాడుకుంటున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..! విషపూరిత...0 Comments 0 Shares 383 Views 0 Reviews
-
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు: వైసీపీ మహిళా నేత నాగమణి ఆరోపణకాకినాడ రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని వైసీపీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు నాగమణి విమర్శించారు. కాకినాడ రూరల్లోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మదనపల్లె ఘటనపై ప్రభుత్వం తగిన విధంగా స్పందించలేదని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో బాలికలు, వృద్ధ మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు...0 Comments 0 Shares 488 Views 0 Reviews
-
వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వైఎస్ఆర్సీపీ ప్రతిఘటన!వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వైఎస్ఆర్సీపీ ప్రతిఘటన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ స్థాయి వైద్య కళాశాలలను ప్రైవేటీకరించాలనే ప్రస్తావనలు ఇటీవలా వెలువడాయి. దీనికి వ్యతిరేకంగా «Chalo Medical College» అనే ఉద్యమం ప్రారంభమైంది. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, విద్యార్థులు, యువత, వాలంటీర్లు చురుకుగా పాల్గొంటున్నారు. వారు ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరించి, ప్రతి ఒక్కరి...0 Comments 0 Shares 1K Views 0 Reviews