ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కరణం....

0
129

ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కరణం....


చీరాల: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరియు చీరాల నియోజకవర్గ ప్రజలందరికీ ఒంగోలు మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు చీరాల మాజీ శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి గారు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కరణం వెంకటేష్ బాబు గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించాలని, అలానే కొత్త సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో ప్రతి ఒక్కరూ వారు కోరుకున్న విజయాలను అందుకోవాలని బలరామకృష్ణమూర్తి గారు మరియు  వెంకటేష్ బాబు గారు ఆకాంక్షించారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
తాళం వేసి మూసి ఉన్న ఇళ్ల భద్రత కోసం పోలీసు వారు ఉచితంగా అందించే సీసీ కెమెరాలు(LHMS) ఉపయోగించుకోవాలని అంటున్న గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వాకుల్ జిందల్ ఐపీఎస్ గారు
  >kvsr. కోటేశ్వరరావు. గుంటూరు.    *గుంటూరు జిల్లా పోలీస్...*...
By KOTESWARARAO KVSR 2026-01-12 09:44:12 0 148
Bharat Aawaz
⚖️ Article 15 – The Promise of Equality Still Waiting to Be Fulfilled!
𝑾𝒆 𝒕𝒉𝒆 𝒑𝒆𝒐𝒑𝒍𝒆 𝒐𝒇 𝑰𝒏𝒅𝒊𝒂 𝒈𝒂𝒗𝒆 𝒐𝒖𝒓𝒔𝒆𝒍𝒗𝒆𝒔 𝒕𝒉𝒊𝒔 𝑪𝒐𝒏𝒔𝒕𝒊𝒕𝒖𝒕𝒊𝒐𝒏… 𝑩𝒖𝒕 𝒂𝒓𝒆 𝒘𝒆 𝒕𝒓𝒖𝒍𝒚 𝒕𝒓𝒆𝒂𝒕𝒊𝒏𝒈 𝒆𝒂𝒄𝒉...
By Bharat Aawaz 2025-06-25 17:46:56 0 1K
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : ప్రజలకు అవగాహన కల్పించాము: జేడి
అన్నమయ్య జిల్లా, పశుసంవర్ధక శాఖ జేడీ గుణశేఖర్ పిళ్లై తెలిపిన వివరాల ప్రకారం, పుంగనూరు...
By Kothuru Murali 2026-02-09 07:30:32 0 29
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com