0 Comments
0 Shares
49 Views
0 Reviews
Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
"మైనంపల్లి విరాళంతో అల్వాల్లో ఇందిరా గాంధీ కొత్త విగ్రహం"మేడ్చల్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓల్డ్ అల్వాల్ ప్రధాన రహదారిపై ఉన్న ఇందిరా గాంధీ విగ్రహాన్ని మార్చాలంటూ మల్కాజిగిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్, ఐఏఎస్ కి కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. ప్రస్తుతం ఉన్న విగ్రహాన్ని అదే సర్కిల్లో ఉంచుతూ, రోడ్డుకు సరిగ్గా మధ్యలోకి వచ్చేలా (సెంటరింగ్) పునఃప్రతిష్ఠించాలని వారు కోరారు. ప్రజల, కాంగ్రెస్...0 Comments 0 Shares 77 Views 0 Reviews
-
ఆర్టీసీ ఇకపై ప్రజా రవాణా విభాగం!!ప్రభుత్వ ఉద్యోగులుగా 38,300 మంది ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.వెయ్యి కోట్ల భారం యూనియన్ ఎన్నికలపై వచ్చే వారం కార్మిక శాఖకు లేఖ ఆస్తులు ఆర్టీసీ ఆధీనంలోనే.. చరిత్రాత్మక నిర్ణయం: మంత్రి పొన్నం ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ లను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని రవాణా శాఖ మం త్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వారి చిరకాల స్వప్నాన్ని నేరవే రుస్తూ చరిత్రాత్మక...0 Comments 0 Shares 247 Views 0 Reviews