0 Comments
0 Shares
303 Views
0 Reviews
Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 18 మంది బలి అవగాహన సదస్సులో వైరా ఏసీపీ ఎస్.సారంగపాణి. వైరా,రోడ్డు నిబంధనలు పాటించడం ద్వారానే విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని వైరా ఏసీపీ ఎస్.సారంగపాణి అన్నారు. 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక'లో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం మండలంలోని సర్పంచులు, మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్లతో ''అరైవ్...0 Comments 0 Shares 179 Views 0 Reviews
-
వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపి రమేష్ నాయుడు ఐపీఎస్వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రైల్వే మరియు రోడ్డు భద్రత ఐజీపి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఐజిపి గారికి ఆలయ అర్చకులు,వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.దర్శనం అనంతరం ఆలయ మండపంలో స్వామివారి శేషవస్త్రం కప్పి, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు. వారి వెంట...0 Comments 0 Shares 190 Views 0 Reviews
-
"అరైవ్ అలైవ్”తో అల్వాల్లో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు అల్వాల్ పోలీసులు మరియు ట్రాఫిక్ సిబ్బంది సంయుక్తంగా “అరైవ్ అలైవ్” కార్యక్రమం కింద విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్వాల్ ఎస్హెచ్ఓ ప్రశాంత్, సబ్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డి మరియు ఇతర సంబంధిత అధికారులు హాజరై ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన...0 Comments 0 Shares 377 Views 0 Reviews
-
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే సురక్షిత ప్రయాణం: సీఐకాకినాడ నగరంలో ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించినప్పుడే సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుందని ట్రాఫిక్-1 సీఐ పేర్కొన్నారు. బుధవారం మెయిన్ రోడ్డులో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి డ్రైవర్లు, వాహనదారులకు రోడ్డు భద్రతపై సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసులు పలు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. హెల్మెట్ ధరించడం, సీటు బెల్ట్ కట్టుకోవడం, అతివేగం...0 Comments 0 Shares 922 Views 0 Reviews
-
దినకర్ నగర్లో పౌర సమస్యలపై మాజీ కార్పొరేటర్ సందర్శన .|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని దినకర్ నగర్, రోడ్ నం. 20లో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి HMWSSB అధికారులు శేఖర్, ఇమ్రాన్, మహేందర్లతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక నివాసులతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న పౌర సమస్యలను వివరంగా తెలుసుకున్నారు. ప్రజలు తరచుగా ఎదురవుతున్న మురుగు కాలువల బ్లాకేజీలు, నిర్మాణ మరియు ధ్వంసం (C&D) వ్యర్థాల పేరుకుపోవడం,...0 Comments 0 Shares 273 Views 0 Reviews