• "తుర్కపల్లి - మచ్చబొల్లారంలో కాంగ్రెస్ జోష్.. కొత్త కమిటీలతో పార్టీకి కొత్త ఊపు.|
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతానికి మరో అడుగు పడింది.  190 తుర్కపల్లి మరియు 191 మచ్చబొల్లారం డివిజన్ల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మాజీ నాయకుల నివాసంలో ఘనంగా నిర్వహించబడింది.  ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సమావేశంలో భాగంగా 191 డివిజన్ అధ్యక్షుడిగా సురేందర్ రెడ్డి ని...
    0 Comments 0 Shares 48 Views 0 Reviews
  • "మైనంపల్లి విరాళంతో అల్వాల్‌లో ఇందిరా గాంధీ కొత్త విగ్రహం"
    మేడ్చల్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓల్డ్ అల్వాల్ ప్రధాన రహదారిపై ఉన్న ఇందిరా గాంధీ విగ్రహాన్ని మార్చాలంటూ మల్కాజిగిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్, ఐఏఎస్ కి కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. ప్రస్తుతం ఉన్న విగ్రహాన్ని అదే సర్కిల్‌లో ఉంచుతూ, రోడ్డుకు సరిగ్గా మధ్యలోకి వచ్చేలా (సెంటరింగ్) పునఃప్రతిష్ఠించాలని వారు కోరారు. ప్రజల, కాంగ్రెస్...
    0 Comments 0 Shares 76 Views 0 Reviews
  • ఆర్టీసీ ఇకపై ప్రజా రవాణా విభాగం!!
    ప్రభుత్వ ఉద్యోగులుగా 38,300 మంది ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.వెయ్యి కోట్ల భారం యూనియన్ ఎన్నికలపై వచ్చే వారం కార్మిక శాఖకు లేఖ ఆస్తులు ఆర్టీసీ ఆధీనంలోనే.. చరిత్రాత్మక నిర్ణయం: మంత్రి పొన్నం ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ లను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని రవాణా శాఖ మం త్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వారి చిరకాల స్వప్నాన్ని నేరవే రుస్తూ చరిత్రాత్మక...
    0 Comments 0 Shares 242 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com