0 Comments
0 Shares
70 Views
0 Reviews
Directory
Discover new People, Create new Connections, Inspire and Be Inspired By Great Colleagues in Media.
-
Please log in to like, share and comment!
-
పుంగనూరు నియోజకవర్గం:ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యేపుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం పాపిరెడ్డిగారి పల్లిలోని ఎల్లమ్మ తల్లి ఆలయంలో ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజరైన పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూజల్లో పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు దామోదర, మధు, వాసు ఆయనకు స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. మహా మంగళ...0 Comments 0 Shares 70 Views 0 Reviews
-
-
జగ్జీవన్ రామ్ జయంతిమనూర్ :- మనూర్ మండలంలోని బాధల్ గవ్ గ్రామ చౌరస్థలో మాజీ ఉప ప్రధాని, స్వసంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్పీఐ రాష్ట్ర ఉప అధ్యక్షులు అలాగే జీవన్ గారు మరియు మనూర్ మండల పోలీస్ అధికారి గోవింద్ గారు మరియు గ్రామ ప్రజలు నివాళులు అర్పించారు. ఆర్పీఐ రాష్ట్ర ఉప అధ్యక్షులు అలిగే జీవన్ గారు మాట్లాడుతు. బడుగు బలహీన వర్గాలకోసం.సమాజంలొ సమానత్వం కోసం బాబు జగ్జీవన్...0 Comments 0 Shares 63 Views 0 Reviews
-
జగ్జీవన్ రామ్ జయంతిమనూర్ :- మనూర్ మండలంలోని బాధల్ గవ్ గ్రామ చౌరస్థలో మాజీ ఉప ప్రధాని, స్వసంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్పీఐ రాష్ట్ర ఉప అధ్యక్షులు అలాగే జీవన్ గారు మరియు మనూర్ మండల పోలీస్ అధికారి గోవింద్ గారు మరియు గ్రామ ప్రజలు నివాళులు అర్పించారు. ఆర్పీఐ రాష్ట్ర ఉప అధ్యక్షులు అలిగే జీవన్ గారు మాట్లాడుతు. బడుగు బలహీన వర్గాలకోసం.సమాజంలొ సమానత్వం కోసం బాబు జగ్జీవన్...0 Comments 0 Shares 69 Views 0 Reviews
-
పుంగనూరులో పర్యటించిన స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యులుఅన్నమయ్య జిల్లా పుంగనూరు మండలంలో శనివారం స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యులు కేజీ పద్మలత, జిల్లా డీఈఓ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. కేజీబీవీ, ప్యాలెస్ కాంపౌండ్ పాఠశాలల్లో ఉపాధ్యాయులతో మాట్లాడుతూ, విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని సూచించారు. మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 64 Views 0 Reviews
-
పుంగనూరులో అగ్ని ప్రమాదంపుంగనూరు మండలంలోని బర్నేపల్లెలో శనివారం మాధవికి చెందిన పూరి గుడిసె అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. పుంగనూరు ఫైర్ స్టేషన్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. ఇంట్లో దీపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో బాధితులకు సుమారు రూ. 1.50 లక్షల నష్టం వాటిల్లినట్లు సమాచారం# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 59 Views 0 Reviews
-
-