ఏటకేలకు మృతదేహం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

0
159

మదనపల్లెలో బాలిక హత్య కేసు నేపథ్యంలో మంగళవారం ఉదయం నుండి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు చర్చలు జరిపినా ప్రజలు వినలేదు. సాయంత్రం కడప ఎస్పీ నిషికేత్ విశ్వనాథ్ మదనపల్లెకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించడానికి ప్రయత్నించారు. స్థానికులు అడ్డుకున్నప్పటికీ, పంచనామా పూర్తి చేసి, తోపులాటల మధ్య మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రజలను శాంతింప చేయడానికి ఎవరి తరం కాలేదు.

Search
Categories
Read More
Business & Finance
₹369 Crore Projects to Boost Uttarakhand's Rural Economy
Union Agriculture Minister Shivraj Singh Chouhan launched 41 agriculture and rural development...
By Navya Sree 2026-07-01 06:23:36 0 104
Andhra Pradesh
ఆర్ ఎం ఎస్ ర్యాంకును సాధించిన మురళి యూపీ స్కూల్ విద్యార్థిని అభినందించిన సుగవాసి ప్రసాద్ బాబు
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని మురళి యూపీ స్కూల్ విద్యార్థి పని రామ వర్మ రాష్ట్రీయ మిలిటరీ...
By Benguluri Madhubabu 2026-03-16 13:11:30 0 242
Andhra Pradesh
ఇటీవల మేడపి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దొడ్డ రమేష్ బాబు గారి కుటుంబానికి భరోస్తా భరోసా కల్పిస్తూ
ఇటీవల మేడపి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దొడ్డ రమేష్ బాబు గారి కుటుంబానికి భరోసా కల్పిస్తూ...
By Chennaiah Kati 2026-01-31 14:11:59 0 359
Andhra Pradesh
సత్యనారాయణపురం కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు బిజెపి అధ్యక్షులు పీవీఎస్ మాధవ్
*విజయవాడ*  సత్యన్నారాయణపురం కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ...
By Rajini Kumari 2026-01-10 12:51:40 0 177
SURAKSHA
Karnataka Cops Today: Mentors For Future Officers
oday senior and retired Karnataka police officers mentored new recruits. At training centers,...
By Kalaga Sailaja 2026-07-04 06:50:57 0 39
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com