మదనపల్లెలో కొడవలి పట్టుకుని యువకుడు వీరంగం
Posted 2026-02-18 06:56:41
0
156
మదనపల్లెలో బుధవారం ఓ యువకుడు కొడవలి పట్టుకుని రోడ్డుపై వీరంగం సృష్టించడంతో కలకలం రేగింది. నీరుగట్టుపల్లిలో బాలిక హత్య ఘటనతో ఇప్పటికే పట్టణం ఉద్రిక్తంగా ఉన్న సమయంలో రామారావు కాలనీ చర్చివీధి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. యువకుడి వీరంగంపై పోలీసులకు సమాచారం అందగానే టూ టౌన్ ఏఎస్ఐ రమణ వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Ayodhya Donation Case: 8 Accused Sent to Judicial Custody
he Ayodhya Ram Mandir donation embezzlement case has reached a critical stage as a local court...
Fake Nashik Kumbh Mela Jobs: Cyber Police Alert Issued
The Nashik Cyber Police have officially registered a criminal case against unknown perpetrators...
శ్రీ కొండల అమ్మవారి దీవెనలతో ప్రజలందరికీ శుభాలు కలగాలి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
*శ్రీ కొండాలమ్మవారి దీవెనలతో ప్రజలందరికీ శుభాలు కలగాలి: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*
...
జైనూర్ ప్రభుత్వ ఆసుపత్రిని 40 పడకలుగా అభివృద్ధి చేయాలి మంత్రి దామోదర్ రాజనర్సింహకు ఆత్రం సుగుణక్క వినతి
🎤 కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
జైనూర్ మండలం కొమురం...
Clean Tamil Nadu Mission Boosts Waste Management Efforts
Tamil Nadu is strengthening its waste management framework through the Clean Tamil Nadu Mission,...