మదనపల్లెలో కొడవలి పట్టుకుని యువకుడు వీరంగం
Posted 2026-02-18 06:56:41
0
158
మదనపల్లెలో బుధవారం ఓ యువకుడు కొడవలి పట్టుకుని రోడ్డుపై వీరంగం సృష్టించడంతో కలకలం రేగింది. నీరుగట్టుపల్లిలో బాలిక హత్య ఘటనతో ఇప్పటికే పట్టణం ఉద్రిక్తంగా ఉన్న సమయంలో రామారావు కాలనీ చర్చివీధి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. యువకుడి వీరంగంపై పోలీసులకు సమాచారం అందగానే టూ టౌన్ ఏఎస్ఐ రమణ వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Puducherry Safety Shield: New Helplines For Women & Children
The Government of Puducherry has taken a significant step towards reinforcing social security...
కోనేరు అక్రమణలు తొలగించాలని రోడ్డుపై బైఠాయించి నిరసన
నందిగామలో రాస్తారోక నిర్వహించిన హిందూ సంఘాలు హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కమిటీ...
దుర్గ గుడికి లక్ష విరాళం
*దుర్గగుడి అభివృద్ధికి లక్ష విరాళం*
విశాఖపట్నంలోని మాధురవాడకు చెందిన వంగపండు...
ఓ మహిళ ఆవేదన .
తనకుపూర్వీకుల నుండి వచ్చిన మా పూరి గుడిసె స్థలములో ఇల్లు కట్టు కోవ లని మేము ప్రయత్ని స్తుంటే...
కొత్తపల్లి గ్రామంలో పొలాల్లో 10 బోరు మోటర్లు చోరీ
పుంగనూరు మండలం కొత్తపల్లి గ్రామంలో గుర్తు తెలియని దుండగులు పొలాల్లోని 10 బోరు మోటర్ల వైర్లను చోరీ...