మార్చి 16 నుంచి 28 వరకు ఓపెన్ స్కూల్ (APOSS - 2026) 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని :జిల్లా జాయింట్ కలెక్టర్ భావన.,ఐ. ఏ.ఎస్.,
బాపట్ల: ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష కేంద్రాలు, పరీక్షలు జరిగే రోజు జీరాక్స్ సెంటర్స్ మూసివేయాలి, పరీక్షలు జరిగే రోజు 144 సెక్షన్ ఉంటుంది, పరీక్ష కేంద్రాలను ముందుగా నే పరిశీలించాలి.
మార్చి 16 నుంచి 28 వరకు జిల్లాలో ఓపెన్ స్కూల్ (APOSS 2026) 10 వ తరగతి ఓపన స్కూల్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ భావన తెలిపారు.
మార్చి 3 నుంచి 13 వరకు ఓపెన్ స్కూల్ (APOSS - 2026) ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు.
మొత్తం : 1930
ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు
పరీక్ష కేంద్రాలు 9
జిల్లాలో మార్చి 3 నుంచి 13 వరకు ఓపెన్ స్కూల్ (APOSS 2026) నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ భావన తెలిపారు.
సోమవారం స్థానిక జిల్లా కలెక్టరేట్లోని పి జి ఆర్ ఎస్ హాల్ నందు మార్చి 3 నుంచి 13 వరకు నిర్వహించి ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ (APOSS) నిర్వహించి సమన్వయ కమిటీ సమావేశాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జి డి ఆర్ ఓ. లవన్న డీఈఓ శ్రీనివాసులు.డి యం & హెచ్ ఓ.డాక్టర్ విజయమ్మ,పోలీసు,విద్యుత్, ఆర్టీసీ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
#Narendra
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy