పుంగనూరు: వైసిపి స్టేట్ పబ్లిసిటీ వింగ్ సెక్రటరీగా హేమచంద్ర

0
83

వైసిపి పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, శుక్రవారం చిత్తూరు జిల్లా, పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సి. హేమచంద్రను పార్టీ స్టేట్ పబ్లిసిటీ వింగ్స్ సెక్రటరీగా నియమించారు. ఈ నియామకంపై హేమచంద్ర మాట్లాడుతూ, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశయాలను, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి సూచనలతో ముందుకు తీసుకువెళ్తానని, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ముఖ్య నాయకులు హేమచంద్రకు శుభాకాంక్షలు తెలియజేశారు# కొత్తూరు మురళి.

 

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com