బీటీ రోడ్డు పనులు పరిశీలించిన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి

0
53

ఈరోజు గాలివీడు మండలంలోని మాధవరం గ్రామంలోని కంచరపల్లి బీటి రోడ్డును పరిశీలించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి తమ్ముడు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో ఐటిడిపి గాలివీడు నాయకుడు కసినేని మహీంద్రా నాయుడు సారధి రాజు ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com