బి ఆర్ ఎస్ సభను ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం చెక్ పెట్టడం జరిగింది....

0
106

   వరంగల్: వావ్ ఏం ప్లాన్ చేశారు... 

భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ లోని 6 తేదీన బిఆర్ఎస్ సభను కాంగ్రెస్ చెక్ పెట్టడం జరిగింది...

BRS సభకు సుబేదారి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ దక్కకుండా ప్రభుత్వం చెక్ పెట్టింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ చేసిన ఆర్ట్స్ కాలేజీ మైదానాన్ని ప్రభుత్వ కార్యక్రమానికి బ్లాక్ చేసి గులాబీ పార్టీకి షాక్ ఇచ్చారు. ఆర్ట్స్ కాలేజీ మైదానమైతే జన సమీకరణకు అనువుగా ఉంటుందనుకున్న BRS నేతలకు, అధికారులు రైతు మేళా నిర్వహిస్తున్నామని చెప్పడంతో హంటర్ రోడ్లోని ఖాళీ ప్రదేశాన్ని ఖరారు చేశారు... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము

Search
Categories
Read More
Andhra Pradesh
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మంగళగిరి రూరల్ పీఎస్ లో కేసు నమోదు.
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మంగళగిరి రూరల్ పీఎస్ లో కేసు నమోదు 03-02-2026 Tue 07:02 | Andhra...
By Pagadala Venkateswar 2026-02-03 07:03:40 0 105
Media Academy
Why Journalism Is The Most Important Career Today: Shaping The Future Of Society
Why Journalism Is The Most Important Career Today: Shaping The Future Of Society In...
By Media Academy 2025-04-28 18:13:59 0 2K
Sports
నిజమైన విజయమంటే… మన దేశానికే గర్వకారణం కావడం! - బాలా దేవి.
నిజమైన విజయమంటే… మన దేశానికే గర్వకారణం కావడం. మెస్సీ, రోనాల్డో లాంటి ప్రపంచ ఆటగాళ్ల...
By Bharat Aawaz 2025-09-17 09:29:00 0 992
Andhra Pradesh
పుంగనూరులో పర్యటించిన స్పెషల్ ఆఫీసర్
అన్నమయ్య సబ్ కలెక్టర్, పుంగనూరు స్పెషల్ ఆఫీసర్ కళ్యాణి మంగళవారం పుంగనూరు పట్టణంలో పర్యటించారు. ఈ...
By Kothuru Murali 2026-05-13 18:42:30 0 47
Telangana
ఇంకా ఎన్నాళ్లు ఇతరుల పెళ్లికి డాన్స్లు... రాజా సింగ్
ఆమ్మో ఆ రాష్ట్రంలో అధికారమా., అసలే రాదు చాలా కష్టం అనుకున్న రాష్ట్రంలో కూడా అధికారం భారీ...
By Ponnala Srinivasrao 2026-05-06 05:00:59 0 85
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com