మదనపల్లె: 'మా బిడ్డలాగే వాడినీ వెంటనే చంపాలి'.

0
23

మదనపల్లెలో తమ బిడ్డను అతను ఎంత దారుణంగా చంపాడో, అంతే దారుణంగా వెంటనే అతడిని కూడా చంపాలని బాలిక బంధువులు మంగళవారం డిమాండ్ చేశారు. ప్రభుత్వం మరియు ఎస్పీ సమాధానం చెప్పాలన్నారు. అలా చేసిన తర్వాతే బాలిక మృతదేహాన్ని పోలీసులకు అప్పగిస్తామని వారు స్పష్టం చేశారు. పోలీసులు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని, అవసరమైతే ఇక్కడే ప్రాణాలు తీసుకుంటామని బోరున విలపించారు. ఘటన స్థలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com