పుంగనూరు :ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం

0
118

పుంగనూరులో సోమవారం సాయంత్రం పలమనేరు నుంచి మదనపల్లి వెళ్తున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. బస్సు నడుపుతున్న డ్రైవర్ రమేశ్ తీవ్ర అస్వస్థతకు గురైనా, చాకచక్యంగా బస్సును రోడ్డు పక్కకు ఆపి స్పృహ కోల్పోయారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో బస్సులో ఉన్న దాదాపు 60 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ రమేశ్‌ను మహిళా కండక్టర్ భానుమతి వెంటనే ఆస్పత్రికి తరలించారు# కొత్తూరుమురళి.

Search
Categories
Read More
Telangana
గ్యాస్ బ్లాక్ దందా బట్టబయలు.. 420 సిలిండర్లు స్వాధీనం.|
      హైదరాబాద్‌ : బ్లాక్ మార్కెట్ గ్యాస్ సిలిండర్ల దందాను టాస్క్ ఫోర్స్...
By Sidhu Maroju 2026-03-30 10:45:33 0 113
Telangana
హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు
కమిషన్ ఏర్పాటు సరైందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది ,నోటీసుల అంశం కేవలం టెక్నికల్ మాత్రమే...
By Ponnala Srinivasrao 2026-04-24 00:30:53 0 79
Puducherry
Heritage Revived: Grand Canal Restoration Phase II
The iconic Grand Canal, which historically divides the French and Indian Quarters, is undergoing...
By Dunna Jessicaruth 2026-05-14 11:02:12 0 60
Andhra Pradesh
టిడిపి కేంద్ర కార్యాలయంలో నారా లోకేష్ ప్రజా దర్బార్
*Press Release*   *టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్*...
By Rajini Kumari 2026-03-24 12:03:26 0 162
Telangana
తెలంగాణ ఏర్పాటు రోజును బ్లాక్ డే అంటున్నా రు"
ఆంధ్రాకు చెందిన ఓ ఎంపీ హైదరాబాదులోనే ఉంటూ స్కూళ్లు నడుపుతూ, ఇల్లు కూడా ఇక్కడే ఉన్నా.. తెలంగాణ...
By Ponnala Srinivasrao 2026-04-04 02:00:57 0 231
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com