నా బిడ్డను చంపేశారనే అనుమానం – ఎస్పీకి బాధితురాలి ఫిర్యాదు.

0
106

మదనపల్లి జిల్లాలో పూలదివాకర్ (31) అనే యువకుడు అదృశ్యంపై అతని తల్లి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జనవరి 1న ఇంటికి వచ్చి, స్నేహితులతో బయటకు వెళ్లి తిరిగి రాని దివాకర్ పై ఇద్దరు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com