**సాయం చేయటం మానసిక సంతృప్తి*....

0
208

ప్రెస్ నోట్ 👏✍️

*సాయం చేయటం మానసిక సంతృప్తి*..

గిద్దలూరు పురపాలక0లోని

సంజీవని అనాధ వృద్ధాశ్రమానికి సోమవారం నాడు యువ ప్రగతి పథం స్వచ్ఛంద సంస్థ సభ్యుల సహకారంతో *25కేజీల రైస్ బ్యాగ్ మరియు ఇతర సరుకులు కందిపప్పు వంటనూనె చింతపండు ఉప్మా రవ్వ ఉల్లిగడ్డలు తదితర వస్తువులు వితరణ చేయడం జరిగినది* 

ఈసందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు

*యువప్రగతిపథం సంస్థ అధ్యక్షులు పగిడి వేణుగోపాల్ సార్ గారు మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి సాయం చేయడంలోఆకలితో ఉన్న వారికిఆకలి తీర్చడంలో మానసిక సంతృప్తి చెందుతుందని అన్నారు* 

ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు ..రాజశేఖర్ 

సభ్యులు.పగిడి రత్నం అనేప్పు మోహన్ నాగ దాసరిశోభారాణి మెట్ట మనోజ్ పాలుగుళ్ల రామ స్వామిరెడ్డి దూదేకుల సిద్దయ్య గంధే కిశోర్ కొప్పరపు శ్రీనివాసులు దూదేకుల దూదేకుల 

పిరయ్య పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
చిత్తారమ్మ జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యేను కలిసిన ఆలయ కమిటీ.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : - జీడిమెట్ల -132 డివిజన్ పెట్ బషీరాబాద్ లోని...
By Sidhu Maroju 2025-12-31 11:58:33 0 138
Telangana
TYPHOID OUTBREAK IN GUJARAT
The recent typhoid outbreak in Gandhinagar, with over 150 people hospitalised and children losing...
By Terli Ashok 2026-01-25 09:31:18 0 150
Andhra Pradesh
రథసప్తమి సందర్భంగా సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్
రధ సప్తమి సందర్బంగా సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేసిన మాజి మంత్రివర్యులు వెలంపల్లి...
By Rajini Kumari 2026-01-25 11:06:03 0 134
Andhra Pradesh
రోడ్డు ప్రమాదానికి గురైన సర్వేయర్
తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిలోని శివాలయం సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. గానుగచింత...
By Kothuru Murali 2026-01-01 06:18:11 0 129
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com