ఎమ్మిగనూరు పట్టణంలోని AITUC ఆధ్వర్యంలో

0
123

ఎమ్మిగనూరు పట్టణంలోని మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనాలు, ఔట్సోర్సింగ్,కాంటాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేసి,కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్, గ్రాడ్యుటి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్మికులకు వర్తింపు చేసి,పారిశుధ్య కార్మికులకు ఇంటి స్థలాలు, కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని తదితర డిమాండ్ ల తో ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయం ముందు ఏపీ మున్సిపల్ వర్కర్ యూనియన్(AITUC) ధర్నా, అంతరం మున్సిపల్ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో AITUC నాయకులు విజేందర్ నాయుడు. తుమ్ముగుడు. తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Business & Finance
Odisha Signs MoUs to Strengthen Agriculture and Farm Economy
The Odisha Department of Agriculture and Farmers' Empowerment has signed Memorandums of...
By Navya Sree 2026-07-04 06:20:29 0 25
Telangana
రెండు కీలక ప్రాజెక్టులను ప్రారంభించిన CM రేవంత్
రెండు కీలక ప్రాజెక్టులను ప్రారంభించిన CM రేవంత్ ఆదిలాబాద్ జిల్లా భోరాజ్ మండలం హాతీఘాట్ గ్రామం...
By Pinnehasan Odela 2026-01-16 09:23:30 0 318
Andhra Pradesh
22-A భూ సమస్యలకు చెక్… రైతులకు ఊరట.
మదనపల్లిలో 22-ఎ భూ సమస్యల పరిష్కారానికి అన్నమయ్య జిల్లా యంత్రాంగం సోమవారం వేగం పెంచింది. జాయింట్...
By Pagadala Venkateswar 2026-04-21 03:09:49 0 100
Telangana
"నా తల తాకట్టు పెట్టియినా నిధులు తెస్తా. పేదోడి ఇల్లు కట్టి తీరుతా, రైతుల కోసం ఎవరినైనా ఎదిరిస్తా. మోదీనైనా లెక్కచేయను-ఆసిఫాబాద్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గర్జన
🎤కొమరం భీం ఆసిఫాబాద్ (భారత్  ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా...
By Chunarkar Jagadeesh 2026-06-02 05:08:38 0 372
Telangana
భాగ్యనగరంలో ఆఫ్రికన్ నత్తలు – భయాందోళనలో ప్రజలు.|
సికింద్రాబాద్ : భాగ్యనగరంలో నత్తలు  బెంబేలెత్తిస్తునాయి. ఆఫ్రికన్ నత్తల దాడికి ఎంతటి మహా...
By Sidhu Maroju 2025-11-06 08:06:55 0 260
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com