**సాయం చేయటం మానసిక సంతృప్తి*....
Posted 2026-02-16 12:40:46
0
210
ప్రెస్ నోట్ 👏✍️
*సాయం చేయటం మానసిక సంతృప్తి*..
గిద్దలూరు పురపాలక0లోని
సంజీవని అనాధ వృద్ధాశ్రమానికి సోమవారం నాడు యువ ప్రగతి పథం స్వచ్ఛంద సంస్థ సభ్యుల సహకారంతో *25కేజీల రైస్ బ్యాగ్ మరియు ఇతర సరుకులు కందిపప్పు వంటనూనె చింతపండు ఉప్మా రవ్వ ఉల్లిగడ్డలు తదితర వస్తువులు వితరణ చేయడం జరిగినది*
ఈసందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు
*యువప్రగతిపథం సంస్థ అధ్యక్షులు పగిడి వేణుగోపాల్ సార్ గారు మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి సాయం చేయడంలోఆకలితో ఉన్న వారికిఆకలి తీర్చడంలో మానసిక సంతృప్తి చెందుతుందని అన్నారు*
ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు ..రాజశేఖర్
సభ్యులు.పగిడి రత్నం అనేప్పు మోహన్ నాగ దాసరిశోభారాణి మెట్ట మనోజ్ పాలుగుళ్ల రామ స్వామిరెడ్డి దూదేకుల సిద్దయ్య గంధే కిశోర్ కొప్పరపు శ్రీనివాసులు దూదేకుల దూదేకుల
పిరయ్య పాల్గొన్నారు
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
మదనపల్లిలో మృతురాలి ఆచూకీ లభ్యం.
మదనపల్లె పట్టణంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గుర్తు తెలియని మహిళను స్థానిక...
భారీగా హవాలా నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు.|
సికింద్రాబాద్ : బోయిన్ పల్లి ప్రాంతంలో కారు టైరులో, సీట్ల కింద తరలిస్తున్న రూ.4 కోట్ల నగదు...
Satya Kumar Yadav: 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐ.
Satya Kumar Yadav: 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐ ఆధారిత ప్రాజెక్టు ప్రారంభం: సత్యకుమార్ యాదవ్...