**సాయం చేయటం మానసిక సంతృప్తి*....

0
210

ప్రెస్ నోట్ 👏✍️

*సాయం చేయటం మానసిక సంతృప్తి*..

గిద్దలూరు పురపాలక0లోని

సంజీవని అనాధ వృద్ధాశ్రమానికి సోమవారం నాడు యువ ప్రగతి పథం స్వచ్ఛంద సంస్థ సభ్యుల సహకారంతో *25కేజీల రైస్ బ్యాగ్ మరియు ఇతర సరుకులు కందిపప్పు వంటనూనె చింతపండు ఉప్మా రవ్వ ఉల్లిగడ్డలు తదితర వస్తువులు వితరణ చేయడం జరిగినది* 

ఈసందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు

*యువప్రగతిపథం సంస్థ అధ్యక్షులు పగిడి వేణుగోపాల్ సార్ గారు మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి సాయం చేయడంలోఆకలితో ఉన్న వారికిఆకలి తీర్చడంలో మానసిక సంతృప్తి చెందుతుందని అన్నారు* 

ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు ..రాజశేఖర్ 

సభ్యులు.పగిడి రత్నం అనేప్పు మోహన్ నాగ దాసరిశోభారాణి మెట్ట మనోజ్ పాలుగుళ్ల రామ స్వామిరెడ్డి దూదేకుల సిద్దయ్య గంధే కిశోర్ కొప్పరపు శ్రీనివాసులు దూదేకుల దూదేకుల 

పిరయ్య పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో మృతురాలి ఆచూకీ లభ్యం.
మదనపల్లె పట్టణంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గుర్తు తెలియని మహిళను స్థానిక...
By Pagadala Venkateswar 2026-01-27 06:53:45 0 105
Telangana
భారీగా హవాలా నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు.|
సికింద్రాబాద్ : బోయిన్ పల్లి ప్రాంతంలో కారు టైరులో, సీట్ల కింద తరలిస్తున్న రూ.4 కోట్ల  నగదు...
By Sidhu Maroju 2025-12-05 10:38:45 0 273
Andhra Pradesh
Satya Kumar Yadav: 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐ.
Satya Kumar Yadav: 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐ ఆధారిత ప్రాజెక్టు ప్రారంభం: సత్యకుమార్ యాదవ్...
By Pagadala Venkateswar 2026-03-09 06:06:41 0 73
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com