పుంగనూరు: మామిడి తోటలో అగ్నిప్రమాదం.

0
153

సోమవారం, రామసముద్రం మండలం, మినికి గ్రామంలో మామిడి తోటలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక గ్రామానికి చెందిన ఎం.ఎస్. సలీం, ఎం. నజీర్ భాషలకు చెందిన మామిడి తోట మరియు దాని కంచ అగ్నికి గురయ్యాయి. పుంగనూరు అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆర్పకుండా పడేసిన నిప్పుపుల్లల వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక అధికారి సుబ్బరాజు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మధ్యాహ్న భోజనం ఆకస్మిక తనిఖీ గద్దె అనురాధ
*గాంధీజీ స్కూల్‌లో మధ్యాహ్న భోజన పథకంపై ఆకస్మిక తనిఖీ*   *విద్యార్థులతో కలిసి భోజనం...
By Rajini Kumari 2026-03-24 11:36:57 1 157
Telangana
C M Revanth reddy meets Amith Shah in Delhi
తెలంగాణ రాష్ట్ర అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఐపీఎస్ అధికారుల సంఖ్య‌ను...
By G k Nookala 2026-03-04 18:04:16 0 165
Andhra Pradesh
ముఖ్యమంత్రి మారిన విశాఖ ఉక్కు సమస్య తీరేనా
ముఖ్యమంత్రి స్థానంలో నాయకులు మారినా విశాఖ ఉక్కు కార్మికుల నిరసన శిబిరాలు అలాగే ఉన్నాయని తెలంగాన...
By Rajini Kumari 2025-12-27 10:27:07 0 171
Andhra Pradesh
కర్నూలు అభివృధి కోసమే రాజకీయాలు !!
కర్నూలు సిటీ : కర్నూలు అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చాను.. మంత్రి టీజీ భరత్.. రాష్ట్ర...
By Hari Krishna 2025-12-14 13:52:58 0 286
Andhra Pradesh
ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి గారు
రాష్ట్ర ప్రజలకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే...
By Kothuru Murali 2026-01-01 06:13:38 0 148
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com