పుంగనూరు నియోజకవర్గం : 9 మంది పేకాట రాయుళ్లపై కేసు నమోదు

0
119

పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం బోయకొండలో పేకాట ఆడుతున్న తొమ్మిది మంది జూదరులను ఎస్సై నాగేశ్వరరావు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1,78,200 నగదు, తొమ్మిది సెల్ ఫోన్లు, 52 పేక ముక్కలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అదుపులోకి తీసుకున్న వారు మదనపల్లి, బెంగళూరు, ముల్బాగల్ ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ
*మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధం* *వార్డుల విభజనకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల*...
By Vadla Egonda 2025-06-04 14:01:20 0 2K
Andhra Pradesh
పంచ్ డొల యాత్ర 400 ఏళ్ల నాటి ఆచారం
*పంచూడోలా యాత్ర... 400 ఏళ్లనాటి ఆచారం!*   ఒడిశా : ఒడిశాలోని చిలకా సరస్సు తీరంలో ఏటా జరిగే...
By Rajini Kumari 2026-04-13 08:11:57 0 100
Telangana
ఓ మైనర్ బాలికకు ఫామ్‌హౌస్‌లో మద్యం తాగించి, ‎లైంగిక దాడికి పాల్పడ్డ బండి సంజయ్ సుపుత్రుడు.
ఓ మైనర్ బాలికకు ఫామ్‌హౌస్‌లో మద్యం తాగించి,  ‎లైంగిక దాడికి పాల్పడ్డ బండి...
By Ponnala Srinivasrao 2026-05-10 02:15:23 0 81
Andhra Pradesh
చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ కి కంప్యూటర్ ల్యాబ్
చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ కి కంప్యూటర్ ల్యాబ్  •    గ్రంథాలయం...
By SivaNagendra Annapareddy 2025-12-15 15:22:44 0 238
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com