ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం: ప్రాణదాతలుగా మారండి

0
86

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా, చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జూన్ 15న ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు రక్తదాన శిబిరం నిర్వహించబడుతుంది. 18 ఏళ్లు నిండిన ఆరోగ్యవంతులైన ఎవరైనా రక్తదానం చేయవచ్చని, అత్యవసర పరిస్థితుల్లో ఒకరి ప్రాణాన్ని కాపాడవచ్చని మెడికల్ ఆఫీసర్ భార్గవ్ తెలిపారు. రక్తనిధి ఇన్చార్జ్ దిలీప్ మాట్లాడుతూ, స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయాలని కోరారు. అత్యవసర సమయంలో రక్తం అందక ప్రాణాలు కోల్పోతున్న వారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Tamilnadu
Tamil Nadu Strengthens Food Security Through Public Distribution
Tamil Nadu continues to reinforce its Public Distribution System (PDS) to ensure food security...
By Fathima Safa 2026-06-29 10:38:47 0 35
SURAKSHA
The Disciplined Strategist: The Illustrious Journey of Ch. Dwaraka Tirumala Rao
The Disciplined Strategist: The Illustrious Journey of Shri Ch. Dwaraka Tirumala Rao, IPS From...
By Kalaga Sailaja 2026-07-13 10:18:15 0 70
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో రెవిన్యూ క్లినిక్ ప్రారంభించిన కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో రెవిన్యూ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ పి. జి. ఆర్. ఎస్....
By Pagadala Venkateswar 2026-01-20 11:07:14 0 166
Telangana
వివేక్ వెంకటస్వామి ప్రెస్ మీట్ లో విదేశీ ఉద్యోగాలపై కీలక ప్రకటన చేసారు
మంచిర్యాలలోని తన నివాసంలో కార్మిక మరియు గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మీడియాతో సమావేశమై...
By Avunoori Mahesh 2026-04-15 11:02:33 0 211
Telangana
బాబు జగ్జీవన్‌రామ్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్యే.|
"బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి మరువలేనిదన్న మర్రి రాజశేఖర్ రెడ్డి" మేడ్చల్...
By Sidhu Maroju 2026-07-06 11:48:04 0 70
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com