'దేవనార్ స్కూల్ ఫర్ బ్లైండ్' లో జరిగిన స్నేహితుల దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ నాయకులు

0
619

సికింద్రాబాద్/ బేగంపేట్.

బేగంపేట్ లోని 'దేవనార్ స్కూల్ ఫర్ బ్లైండ్ హైదరాబాద్' లో స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన హనుమాన్ చాలీసా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, హాజరై అంధుల కోసం ఏర్పాటుచేసిన విద్యాలయాన్ని సందర్శించి వ్యవస్థాపకులు సాయిబాబాగౌడ్ జ్యోతిలను అభినందించారు. అలాగే హనుమాన్ చాలీసా మల్కాజ్గిరి భక్తమండలి నిర్వహకులు ఫణి బృందం, నాగేశ్వరరావు, శివకృష్ణ, రాకేష్, పలువురు పిల్లలలో భక్తి భావం పెంపొందించి ఆత్మస్థైర్యం నెలకొల్పడం గొప్పదని అభివర్ణించారు. ఈ యొక్క కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మేకల రాము యాదవ్ హేమంత్ పటేల్ వంశీ ముదిరాజ్, పలువురు భక్తులు సమాజ సేవకులు తదితరులు హాజరయ్యారు.

   -సిద్దుమారోజు 

Search
Categories
Read More
Bharat Aawaz
Union Home Minister Amit Shah’s Visit to Hyderabad for “Adhikara Basha” Celebration
In a significant move to energize party workers and assert the cultural and political identity of...
By Bharat Aawaz 2025-07-09 13:25:02 0 1K
Andhra Pradesh
AP Approves ₹1,593 Cr PCB Project | ఆంధ్రప్రదేశ్ PCB ప్రాజెక్ట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Syrma SGS Technology కంపెనీకి ₹1,593 కోట్లు పెట్టుబడితో భారత్‌లోని...
By Rahul Pashikanti 2025-09-10 07:00:25 0 17
Telangana
జేజే నగర్ లో నూతనంగా వేస్తున్న రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
అల్వాల్ డివిజన్ లోని  జేజే నగర్ కాలనీలో నూతన రోడ్డు పనులను కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్...
By Sidhu Maroju 2025-07-14 12:47:11 0 895
BMA
Our Mission: From Silence to Strength
Our Mission: From Silence to Strength  In a world of noise, the stories that matter most...
By Bharat Aawaz 2025-07-09 04:32:19 0 1K
Haryana
Haryana CM Orders Action on Sanitation Negligence and Land Encroachment
Haryana Chief Minister Nayab Singh Saini took strong action against poor civic management in...
By Bharat Aawaz 2025-07-17 06:14:07 0 861
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com