కలెక్టరేట్ ఆవరణంలో సీపీఐ ధర్నా

0
92

    రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సీపీఐ నిర్వహించిన ధర్నాలో భాగంగా ఈరోజు విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు.విశాఖ జిల్లాలో ప్రభుత్వ హాస్పటల్‌లో కనీస వసతులు కరువు అయ్యాయి అని మందులు ప్రైవేట్ మెడి కల్ షాపు ల కు సిబ్బంది అమ్ము కొంటున్నారనీ . సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు యం పైడి రాజు గారు జిల్లా సహాయ కార్యదర్శి సత్య నారాయణ లు  అన్నారు వారు            మాట్లాడుతూ నగరంలో ప్రైవేట్ వైద్యశాలలు పుట్ట గొడుగులు లా తయా రౌతు న్నాయని నిబంధనలు పాటించకుండా రోగుల దగ్గర పీజులు వసూలు చేసి జేబులు నింపు కొంటూ న్నారని ప్రజలపై జరుగు చున్న వ్యవస్థీకృత దోపిడీ అని సీపీఐ అభిప్రాయంగా ఉన్నది వ్యా పారా ధోరణితో పరీక్షల పేరు తో ల్యాబ్ సెంటర్లు వారి పేదలను ఆర్థికంగా శా రీ రకంగా దోసు కున్నార నీ .అవసరం లేని ఛాయలు అధికం ధరల మందులు. నకిలీ ఔసు ధాలు . ఇవన్నీ ప్రజలకు భారీగా మారాయి. మా డి మాండ్లు ప్రభుత్వానికి తెలియపరచడం ఏమనగా? 1) ప్రభుత్వ షిప్ పబ్లిక్- ప్రైవేట్ పార్టనర్ (పీపీ పీ) పేరుతో మెడికల్ కాలేజీ ల ప్రైవేటీ కరణ్ ను తక్షణమే నిలిపివేయాలి. 2) ప్రభుత్వ హాస్పటల్ ల లో ప్రాథమిక సదు పా యాల్ని పెంచా లి 3) బోగస్. నాణ్యత లేని మందులపై ప్రత్యేక దాడులు నిర్వహించాలి) ప్రతి ఆసుపత్రిలో లభించే వైద్యం . ప్రభుత్వం నిర్ణ యించిన ధరల పట్టీలను ఏర్పాటు చేయాలి. 5) డ్రగ్ కంట్రోల్ సిస్టమ్ ను బలో పెతం చేసి బాధ్యులపై కఠిన శిక్షలు విధించాలి. 6) కార్పొరేటు ఆసుపత్రి లు దందా పై స్వతంత్ర విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి 7) ల్యాబ్ సెంటర్‌లలో టెస్ట్‌లు ధరల నియంత్రణ పర్ ధర్శకతను తప్పని సరి చేయా లీ పై డిమాండ్లు తో మేము ముందుకు సాగుతున్నాము మా డిమాండ్లు పరిష్కరించక పోతే రాబోవు భవి శ్యత్తు ప్రణాళికతో ప్రభుత్వానికి అర్థ మయో టట్లు చేసి ప్రజా హక్కులు ఈ ధర్నా కార్యక్రమమునకు సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు యం పైడి రాజు సాధిస్తామని చెప్పారు. జిల్లా సహాయ కార్యదర్శి సత్య నారాయణ గారు. సభ్యులు సత్యం గారు. శ్రీనివాస రావు గారు . వనజాక్షి. 100 మంది సీపీఐ కార్య క ర్త లు హాజ రైనారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
మహిళల స్వయం సంవృద్ధి దిశగా ముందడుగు వేయాలని పిలుపు
*ప్ర‌చుర‌ణార్థం* *12-12-2025*   మహిళల సాధికారతకు కేశినేని ఫౌండేషన్ అండగా...
By Rajini Kumari 2025-12-13 10:19:54 0 153
Andhra Pradesh
ప్రకాశం- పల్నాడు- బాపట్ల జిల్లాలో విద్యుత్- రాగి వైర్లు దొంగతనాల కేసులో ఐదుగురు ముద్దాయిల అరెస్టు - సుమారు 4 లక్షల 40 వేల విలువైన చోరీ సొత్తు రికవరీ.
ప్రకాశం – పల్నాడు-బాపట్ల జిల్లాల్లో విద్యుత్/రాగి వైర్లు దొంగతనాల కేసులో ఐదుగురు ముద్దాయిల...
By Chennaiah Kati 2026-02-04 06:17:16 0 87
Telangana
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువైనా ట్రాఫిక్ చలాన్లు.|
హైదరాబాద్ : ఈ ఏడాది సైబరాబాద్ పరిధిలో రూ.239.37 కోట్ల ట్రాఫిక్ చలాన్లు గత ఏడాది రూ.111.81 కోట్లు...
By Sidhu Maroju 2025-12-26 09:19:38 0 87
Andhra Pradesh
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు: 8 మందికి రూ.10 వేల చొప్పున జరిమానా
చీరాల: చీరాల ఒకటో పట్టణ ట్రాఫిక్ ఇంచార్జి ఎస్సై పవన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి డ్రంక్ అండ్...
By Gadiyapudi Narendra 2026-02-07 17:30:15 0 52
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com