మానవత్వంతో చలించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు * దర్శి ప్రభుత్వం ఆసుపత్రి అభివృద్ధికి కీలక అడుగు*

0
177

మానవత్వంతో చలించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు

దర్శి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కీలక అడుగు

గతంలో దర్శి ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన సందర్భంగా, ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు డాక్టర్లు ఈ ఆసుపత్రిలో మార్చురీ గది లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి దృష్టికి తీసుకువచ్చారు.ఒక వైద్యురాలిగా అక్కడి పరిస్థితులను స్వయంగా గమనించిన డాక్టర్ లక్ష్మీ గారు, మానవత్వంతో స్పందించి మరణించిన వారికి గౌరవం కలిగే విధంగా పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రత్యేక గది అవసరం అని భావించారు. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య, వైద్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని, జిల్లా కలెక్టర్ గారిని సంప్రదించి దాదాపు ₹30 లక్షల వ్యయంతో నూతన మార్చురీ భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు.

శనివారం సాయంత్రం ఆసుపత్రి ప్రాంగణంలో మార్చురీ గది ఎక్కడ నిర్మించాలన్న విషయమై హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్ గారితో కలిసి స్థల పరిశీలన, చర్చలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య,

హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్, సంఘ సేవకులు జి.వి. రత్నం, మున్సిపల్ వైస్ చైర్మన్ తలారి కోటయ్య,

క్లస్టర్ నారపుశెట్టి మధు, ఊరిబిండి మధు, బెల్లా శ్రీను,

స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
స్వాతంత్ర సమరయోధురాలు ముప్పాళ్ళ అరుంధతి దేవి గారు కన్నుమూశారు..
1930 దశకంలో గాంధీ మహాత్ముని పిలుపుమేరకు ఉన్నవ లక్ష్మీనారాయణ లక్ష్మీబాయమ్మ, వావిలాల గోపాలకృష్ణయ్య...
By John Baji 2025-12-25 14:12:58 0 150
Telangana
విద్యార్థులు పదవ తరగతిలో మెరుగైన చదువు ఉత్తీర్ణత ఉపాధ్యాయులు కృషి చేయాలి... జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
కొల్చారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ను కలెక్టర్ తనిఖీ చేశారు.పదో తరగతి...
By Gangaram Rangagowni 2025-12-23 09:33:32 0 190
Andhra Pradesh
Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్... శివరాత్రికి ముందే కోటప్పకొండ కొత్త రోడ్డు ప్రారంభం.
కోటప్పకొండ - కొత్తపాలెం రోడ్డును ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రూ.3.9 కోట్ల...
By Pagadala Venkateswar 2026-01-22 14:37:56 0 99
Andhra Pradesh
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ త్రిపురాంతకం మండలం కంకణాల పల్లె గ్రామం లో భూమి పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ త్రిపురాంతకం మండలం కంగనాల పల్లె గ్రామం లో మీ భూమి మీ...
By Chennaiah Kati 2026-01-06 15:10:41 0 309
Andhra Pradesh
రైల్వే భద్రతకు పటిష్ఠ చర్యలు
రైల్వే భద్రతకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని రైల్వే సీఐ పీసీ పండా కోరారు. బొబ్బిలి రైల్వే స్టేషన్లో...
By Boiena Rajesh 2026-03-16 14:07:51 0 122
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com