శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాల వద్ద పటిష్ట బందోబస్తు: DSP

0
31

మహా శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు మదనపల్లె డిఎస్పి మహేంద్ర శుక్రవారం తెలిపారు. మదనపల్లెలోని మడికైల శివాలయం, వేంపల్లి మల్లయ్య కొండ, రామసముద్రంలోని వాలేశ్వర స్వామి ఆలయం, నిమ్మనపల్లిలోని తవలం నేల మల్లేశ్వర స్వామి ఆలయాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, రెండు రోజులపాటు 200 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు డిఎస్పీ వెల్లడించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
డోన్ పట్టణంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
కర్నూలు : నంద్యాల జిల్లా : డోన్ : ద్రోణాచలం :  డోన్ పట్టణంలోని 9వ వార్డులో ప్రజల సమస్యలను...
By Hari Krishna 2025-12-23 14:11:52 0 123
Andhra Pradesh
3,4 తేదీల్లో ఏపీ హిస్టరీ కాంగ్రెస్ సమావేశాలు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్రపై పరిశోధనలు ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ హిస్టరీ...
By John Baji 2025-12-30 13:10:58 0 83
Bihar
Who will become CM face of Mahagathbandhan in Bihar? | Here is what Congress leaders said
Bihar Assembly lections 2025: The Bihar Assembly elections are scheduled for the end of 2025, and...
By BMA ADMIN 2025-05-19 18:41:55 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com