శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాల వద్ద పటిష్ట బందోబస్తు: DSP

0
32

మహా శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు మదనపల్లె డిఎస్పి మహేంద్ర శుక్రవారం తెలిపారు. మదనపల్లెలోని మడికైల శివాలయం, వేంపల్లి మల్లయ్య కొండ, రామసముద్రంలోని వాలేశ్వర స్వామి ఆలయం, నిమ్మనపల్లిలోని తవలం నేల మల్లేశ్వర స్వామి ఆలయాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, రెండు రోజులపాటు 200 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు డిఎస్పీ వెల్లడించారు.

Search
Categories
Read More
Telangana
జీడి సంపత్ కుమార్ గౌడ్ చొరవతో స్పందించిన అధికారులు హర్షించిన బస్తీ వాసులు
ఓల్డ్ మల్కాజిగిరి 140 డివిజన్ ముస్లిం బస్తీలో ఎదుర్కుంటున్న సమస్యలను తక్షణమే అధికారులు దృష్టికి...
By Vadla Egonda 2025-07-15 05:51:03 0 1K
Andhra Pradesh
ఎన్టీఆర్ కి ఘనంగా నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు
ఈరోజు రాయచోటి పట్టణంలో పలుచోట్ల ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రముఖులు ...
By Benguluri Madhubabu 2026-01-18 07:17:01 0 197
Telangana
ఆబిడ్స్ ఇస్కాన్ ఆలయంలో జూన్ 27న శ్రీ జగన్నాథ రథయాత్ర
 అబిడ్స్‌ ఇస్కాన్‌ ఆలయ ఆధ్వర్యంలో జూన్ 27న శ్రీ జగన్నాథ రథయాత్రను ఘనంగా...
By Sidhu Maroju 2025-06-26 10:25:55 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com