రెసిడెన్షియల్ ఏరియాలో మద్యం షాపు. పెడుతున్నారని మహిళ ల ఆందోళన

3
754

విశాఖ పట్నం నరసింహ నగర్‌లో ఓ వ్యక్తి మద్యం షాపు పెట్టేందుకు  ప్రయత్నిస్తున్నాడని దాదాపు50 మంది మహిళలు కలెక్టర్ గారికి గురువారం మొరపెట్టుకున్నారు. గతంలో ఇక్కడ వైన్ షాపు ఉండేదని నష్టాలు రావడంతో ఎత్తి వేశారు అని అన్నారు . ఇప్పుడు మళ్ళీ షాపు పెడతారని తెలిసింది మద్యం సేవించి అక్కడే బాత్రూం లు కు వెళ్ళడం. చున్నీ ప ట్టుపట్టుకొని అమ్మాయిలను ఏడిపించడం. గొడవలు జరగడం. పార్కింగ్ చేయడం. గతంలో జరిగినవి. ఇక్కడ లేడీస్ హాస్టల్ మరియు చుట్టూ ప్రక్కల అ పార్ట్ మెంట్లు ఉన్నాయి . అమ్మాయిలు తిరేగే ఏరియా ఈ రెసిడెన్షియల్ ఏరియాలో వైన్ షాపు పెట్టరా దని. రోడ్లు ఆ శుభ్రంగా అవుతాయి అని వాపోయారు. నేను సంబంధిత అధికారులతో మాట్లాడి షాపు రద్దు చేపి స్థాననీ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అని చెప్పారనీ వారు  అన్నారు  . వినతి పత్రం ఇచ్చిన వారిలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఆర్ యెన్ మాధవి గారు. మహిళలు ఉన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
పోలవరం ప్రాజెక్టులో రెండవ రోజు కొనసాగుతున్న విదేశీ నిపుణుల బృందం
*పోలవరం ప్రాజెక్ట్ లో రెండోరోజు కొనసాగుతున్న విదేశీ నిపుణుల బృందం పర్యటన*   *పోలవరం, జనవరి...
By Rajini Kumari 2026-01-20 10:58:14 0 115
Andhra Pradesh
ఘనంగా బిబిఎస్ గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమావేశం
కాకినాడ జిల్లా పెద్దాపురంలో బిబిఎస్ గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. చాపల సతీష్...
By Ratna Sekhar 2026-03-10 13:53:19 0 574
Andhra Pradesh
పాత జ్ఞాపకాల పల్లకిలో - సేవామందిర్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
పాత జ్ఞాపకాల పల్లకిలో.. సేవామందిర్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పరిగి మండలంలోని AM లింగన్న...
By Venugopal Gopal 2026-01-12 01:36:14 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com