ఉద్యో గులు సమ్మె

0
215

  ఏపీ ఉద్యోగ ల సంఘం పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ మధ్యాహ్న భోజన విరామ సమయంలో సమ్మె చేశా రు విశాఖ పట్నం జిల్లా కలెక్టర్ ఆవరణలో గల యన్ జీ ఓ హోం మైదానంలో ఉద్యోగులు సమ్మె చేశారు . జిల్లా అధ్యక్షుడు ఈశ్వర రావు ఆధ్వర్యం లో సుమారు వంద మంది కి పైగా ఉన్నారు. వారు మాట్లాడుతూ ప్రస్తుత లేబర్ చట్టాలు కార్మికులకు అనుకూలంగా కాకుండా యాజ మా న్యాలకు మాత్రమే లాభ పడేలా ఉన్నాయి . ఉద్యోగ భద్రత తగ్గిపోయిందనీ సంఘటితంగా మాట్లాడితే హక్కు బలహీనమైందని సమ్మెపై ఆంక్షలు పెరిగాయి తప్ప కా ర్మికుని శ్రమను గుర్తించని చట్టాలు కొనసాగితే దేశాభివృద్ది   చెందదు   అందుకే  లేబర్ కోడ్‌ను రద్దు చేయాలి. రోజుకి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నందున. విద్యా. వైద్యం. ఉపాధి అన్ని భారంగా ఉన్నాయి. ఉద్యోగుల జీతాలు మాత్రం సంవత్సరాలుగా స్థిరంగా ఉన్నాయి. పే డివిజన్ ఆలస్యం కావడం వల్ల ఉద్యోగుల జీవన ప్రమాణం వాడి పోతున్నది అందుకే ఉద్యోగులకు వేతనం సవరణ తక్షణమే అమలు చేయాలి. మేము గట్టిగా కోరుకొంటూ న్నాము. పాత పెన్షన్ విధానం ఉద్యోగులకు భద్రత ఇచ్చేది కానీ పి ఎఫ్ ఆర్ డి ఎ ద్వారా పెన్సన్లను మార్చడానికి లోబడి పోయినది వృద్యా పంలో భరోసా లేకుండా జీవితం ల తో ప్రభుత్వం ఆ డు కొంటుంది ఈ చట్టాలను మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం pfrda చట్టాన్ని రద్దు చేయాలి బద్రమై న పెన్షన్ వ్యవస్థను పునరిద్దంచాలి తరబడి పెండింగ్ లో ఉన్న డి ఏ బకాయిలు ఇతర ఆర్థిక ప్రయోజనాలను మరిచి పోయి ఉద్యోగుల కష్టార్జితాన్ని నిలిపి వేయడానికి హక్కు లేదు అందుకే పెండింగులో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఉద్యోగ భద్రత లేకుండా ఏళ్లతరబడి పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయా లి పెన్సనర్లు తమ సర్వీస్ కాలం పని చేశారు వైద్యపరంగా ఖర్చులు ఖర్చు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నాయి అందుకే పెన్సనర్లకు q uanteem ఇవ్వాలి వారికి గౌరవ ప్రదమైన జీవనాన్ని ప్రభుత్వం నిర్ణ యించాలి. యూనివర్సిటీ & సొసైటీలలో పని చేస్తున్న ఉద్యో గులు పద విరమణ వయసు 62కు పెంచి ఉద్యోగుల మాదిరి గా అన్ని ప్రయోజనాలను కల్పించాలి c ps ఉద్యోగులకు57 యాక్ట్ ప్రకారం ప్రభుత్వ హామీలు ఏ మాత్రం నెరవేరలేదు . ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ప్రభుత్వం మాట నిల బెట్టు కోవ లి. నేటి అనుభవ డి మా ండ్లు ప్రకారమే నాటి ఉద్య మాలకు పునాది అని చెప్పారు

Search
Categories
Read More
International
War updates
ఇరాన్‌లోని 131 ప్రాంతాల్లో యూఎస్–ఇజ్రాయెల్ దాడులు.. 500 మందికి పైగా మృతి...
By G k Nookala 2026-03-02 18:59:00 0 69
Andhra Pradesh
గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం
*ప్రెస్ నోట్* *గుంటూరు జిల్లా పోలీస్...* *తేది: 23.12.2025*   _*//రోడ్డు ప్రమాదాలు మరియు...
By Rajini Kumari 2025-12-24 08:26:45 0 138
Andhra Pradesh
సీఎం సమీక్షకు హాజరైన అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీ.
అమరావతిలో సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అన్నమయ్య జిల్లా అభివృద్ధిపై...
By Pagadala Venkateswar 2026-02-17 05:25:18 0 105
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com