ఉద్యో గులు సమ్మె

0
243

  ఏపీ ఉద్యోగ ల సంఘం పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ మధ్యాహ్న భోజన విరామ సమయంలో సమ్మె చేశా రు విశాఖ పట్నం జిల్లా కలెక్టర్ ఆవరణలో గల యన్ జీ ఓ హోం మైదానంలో ఉద్యోగులు సమ్మె చేశారు . జిల్లా అధ్యక్షుడు ఈశ్వర రావు ఆధ్వర్యం లో సుమారు వంద మంది కి పైగా ఉన్నారు. వారు మాట్లాడుతూ ప్రస్తుత లేబర్ చట్టాలు కార్మికులకు అనుకూలంగా కాకుండా యాజ మా న్యాలకు మాత్రమే లాభ పడేలా ఉన్నాయి . ఉద్యోగ భద్రత తగ్గిపోయిందనీ సంఘటితంగా మాట్లాడితే హక్కు బలహీనమైందని సమ్మెపై ఆంక్షలు పెరిగాయి తప్ప కా ర్మికుని శ్రమను గుర్తించని చట్టాలు కొనసాగితే దేశాభివృద్ది   చెందదు   అందుకే  లేబర్ కోడ్‌ను రద్దు చేయాలి. రోజుకి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నందున. విద్యా. వైద్యం. ఉపాధి అన్ని భారంగా ఉన్నాయి. ఉద్యోగుల జీతాలు మాత్రం సంవత్సరాలుగా స్థిరంగా ఉన్నాయి. పే డివిజన్ ఆలస్యం కావడం వల్ల ఉద్యోగుల జీవన ప్రమాణం వాడి పోతున్నది అందుకే ఉద్యోగులకు వేతనం సవరణ తక్షణమే అమలు చేయాలి. మేము గట్టిగా కోరుకొంటూ న్నాము. పాత పెన్షన్ విధానం ఉద్యోగులకు భద్రత ఇచ్చేది కానీ పి ఎఫ్ ఆర్ డి ఎ ద్వారా పెన్సన్లను మార్చడానికి లోబడి పోయినది వృద్యా పంలో భరోసా లేకుండా జీవితం ల తో ప్రభుత్వం ఆ డు కొంటుంది ఈ చట్టాలను మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం pfrda చట్టాన్ని రద్దు చేయాలి బద్రమై న పెన్షన్ వ్యవస్థను పునరిద్దంచాలి తరబడి పెండింగ్ లో ఉన్న డి ఏ బకాయిలు ఇతర ఆర్థిక ప్రయోజనాలను మరిచి పోయి ఉద్యోగుల కష్టార్జితాన్ని నిలిపి వేయడానికి హక్కు లేదు అందుకే పెండింగులో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఉద్యోగ భద్రత లేకుండా ఏళ్లతరబడి పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయా లి పెన్సనర్లు తమ సర్వీస్ కాలం పని చేశారు వైద్యపరంగా ఖర్చులు ఖర్చు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నాయి అందుకే పెన్సనర్లకు q uanteem ఇవ్వాలి వారికి గౌరవ ప్రదమైన జీవనాన్ని ప్రభుత్వం నిర్ణ యించాలి. యూనివర్సిటీ & సొసైటీలలో పని చేస్తున్న ఉద్యో గులు పద విరమణ వయసు 62కు పెంచి ఉద్యోగుల మాదిరి గా అన్ని ప్రయోజనాలను కల్పించాలి c ps ఉద్యోగులకు57 యాక్ట్ ప్రకారం ప్రభుత్వ హామీలు ఏ మాత్రం నెరవేరలేదు . ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ప్రభుత్వం మాట నిల బెట్టు కోవ లి. నేటి అనుభవ డి మా ండ్లు ప్రకారమే నాటి ఉద్య మాలకు పునాది అని చెప్పారు

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:చంద్రబాబును కలిసిన చల్లా బాబు.
శనివారం నగరిలో పర్యటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం...
By Kothuru Murali 2026-01-24 12:16:03 0 136
Telangana
గుండయ్య చెప్పినట్టు....‎డబ్బులు ఊరికే రావుకదా !!??
వారం నుండీ చాలా ఆశ్చర్యకరమైన, నమ్మశక్యం కాని వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తావుంది.......
By Ponnala Srinivasrao 2026-04-29 04:04:19 0 88
Telangana
గవర్నర్ కు విజయ్ లేఖ. సీఎం గా ప్రమాణం ఎప్పుడూ?
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ గవర్నర్ రాజేంద్రకు TVK చీప్ విజయ్ లేఖ రాసినట్లు...
By MERIGE MALLESH 2026-05-05 04:49:55 0 101
Andhra Pradesh
ఏపీ రాజకీయాలు: అభివృద్ధి కంటే కులాల ప్రభావమే ఎక్కువా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల రాజకీయాలు మరోసారి ప్రధాన చర్చగా మారాయి. ఎన్నికల సమయంలో టికెట్ల...
By Babitha Babitha 2026-05-18 08:22:08 0 42
Telangana
తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు
    హైదరాబాద్ :  GHMC(కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్ల)...
By Sidhu Maroju 2025-12-30 17:10:29 0 138
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com