పుంగనూరులో కృష్ణ జలాలతో పుణ్యమ్మకు ఘనంగా మరవ విడుదల

0
116

చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో హంద్రీనీవా రివర్ ద్వారా కృష్ణ జలాలు పుంగమ్మ చెరువుకు చేరాయి. దీనితో మంగళవారం కోనేటిపాలెం వద్ద ఉన్న మరవను ఊరి ఆచారాల ప్రకారం ఘనంగా విడుదల చేశారు. చెంగారెడ్డి వీధి నుంచి నగరి వీధుల గుండా అమ్మవారికి పూజాది ద్రవ్యాలతో పెద్ద చెంగారెడ్డి రంగారెడ్డి వంశస్థులు ఊరేగింపు నిర్వహించారు. జమీందారుల కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయం మేరకు పుణ్యమ్మకు విశేష పూజలు చేసి మరవను విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
కొత్తగా ప్రమాణం చేసిన మంత్రులకు శాఖలు కేటాయింపు
కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపు గడ్డం వివేక్ - కార్మిక, న్యాయ, క్రీడా...
By Vadla Egonda 2025-06-11 15:02:05 0 2K
Andhra Pradesh
ఆడపిల్లల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత - జూనియర్ సివిల్ జడ్జి.
మదనపల్లె ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సుభాన్ మాట్లాడుతూ, ఆడపిల్లల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత...
By Pagadala Venkateswar 2026-01-25 13:16:17 0 141
Goa
FC Goa Signs Jerry Lalrinzuala to Bolster Defense |
FC Goa has signed left-back Jerry Lalrinzuala to strengthen their defensive setup for the...
By Pooja Patil 2025-09-16 09:06:11 0 679
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com