పుంగనూరులో కృష్ణ జలాలతో పుణ్యమ్మకు ఘనంగా మరవ విడుదల

0
30

చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో హంద్రీనీవా రివర్ ద్వారా కృష్ణ జలాలు పుంగమ్మ చెరువుకు చేరాయి. దీనితో మంగళవారం కోనేటిపాలెం వద్ద ఉన్న మరవను ఊరి ఆచారాల ప్రకారం ఘనంగా విడుదల చేశారు. చెంగారెడ్డి వీధి నుంచి నగరి వీధుల గుండా అమ్మవారికి పూజాది ద్రవ్యాలతో పెద్ద చెంగారెడ్డి రంగారెడ్డి వంశస్థులు ఊరేగింపు నిర్వహించారు. జమీందారుల కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయం మేరకు పుణ్యమ్మకు విశేష పూజలు చేసి మరవను విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Bharat Aawaz
అక్షరం Vs. అధికారం
అక్షరం Vs. అధికారం దేశభక్తికి, వృత్తిధర్మానికి మధ్య సంఘర్షణ నిరంతరం జరుగుతున్న ఈ రోజుల్లో......
By Bharat Aawaz 2025-07-08 17:53:29 0 933
Andhra Pradesh
మదనపల్లి: నెలలో తల్లిదండ్రులు రాకపోతే అనాధగా ప్రకటింపు.
మదనపల్లి బాలాజీ నగరులో పురిటి ఆడ శిశువును వదిలి వెళ్లిన ఘటనపై పోలీసులు, ఐసిడియస్ సిబ్బంది...
By Pagadala Venkateswar 2026-01-24 06:16:41 0 55
Andhra Pradesh
పుంగనూరు: మద్యం మత్తులో డ్రైవ్ చేయడంతో ప్రమాదం.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని యుఎన్ఆర్ సర్కిల్ 42వ జాతీయ రహదారిపై చిత్తూరు నుంచి అనంతపురం...
By Kothuru Murali 2026-01-28 09:10:02 0 48
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com