మదనపల్లె: ఇంటి వివాదంలో వ్యక్తిపై కర్రలతో దాడి.

0
91

మదనపల్లె పట్టణంలోని రాజారెడ్డి కాలనీలో మంగళవారం సాయంత్రం ఇంటి ఖాళీ విషయంపై తలెత్తిన వివాదం వ్యక్తిపై దాడికి దారితీసింది. స్థానిక వెంకటేశ్వర ప్రసాద్ (54) 2014లో రూ. 2 లక్షలకు అద్దెకు తీసుకున్న ఇంటిని ఖాళీ చేయాలని లలిత్ కుమార్ వర్గీయులు ఒత్తిడి తెచ్చి, కర్రలతో దాడి చేశారని బాధితుడు ఆరోపించారు. ఈ ఘటనపై బాధితుడు 1 టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతికి నివాళులర్పించిన: ఎమ్మెల్యే.
దేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి సందర్భంగా...
By Pagadala Venkateswar 2026-03-11 03:16:05 0 99
Andhra Pradesh
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు...
By Benguluri Madhubabu 2026-01-31 04:24:01 0 202
Telangana
పూర్ణచందర్ ను జడ్జి ముందు హాజరు పరిచిన పోలీసులు
స్వేచ్ఛ మృతి కేసులో పూర్ణ చందర్ కు రిమాండ్ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. పూర్ణ చందర్ ను చంచల్...
By Sidhu Maroju 2025-06-29 14:56:56 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com