కేరళ రాజధాని త్రివేండ్రం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 56 మంది గెలుపు

0
51

*కేరళ* రాజధాని *త్రివేండ్రం*

(తిరువనంతపురం) మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో *56* మంది కార్పొరేటర్లు గెలిచి త్రివేండ్రం కార్పొరేషన్ ను *భారతీయ జనతా పార్టీ* కైవసం చేసుకోవడం చారిత్రకమైన విజయo అని మనందరికీ తెలుసు. ఎన్నికల్లో గెలిచిన ప్రజా ప్రతినిధులు మరియు నాయకులు ఈరోజు మన *విజయవాడ* మీదుగా *ఢిల్లీ* వెళ్తున్న సందర్భంగా విజయవాడ *రైల్వే స్టేషన్* చేరుకుని వారికి ఘన స్వాగతం పలికి అలాగే వారికి చిరు సత్కారం చేసిన రాష్ట్ర అధ్యక్షులు *శ్రీ పివిఎన్ మాధవ్* గారు, జిల్లా అధ్యక్షులు *అడ్డూరి శ్రీరామ్*,బిజెపి రాష్ట్ర నాయకులు *పాతూరినాగభూషణం* తదితరులు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు టౌన్ వైసీపీ నేత అంబటి రాంబాబు పై చర్యలు తీసుకోవాలి
పుంగనూరు పోలీస్ స్టేషన్ లో వైసీపీ నేతలు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబుపై...
By Kothuru Murali 2026-01-31 16:09:08 0 50
Andhra Pradesh
ఎమ్మెల్యే సారు మన ఎమ్మార్వో ఆఫీస్ ఒక్కసారి చూడు... అంటూ నగర పంచాయతీ ప్రజల ఆవేదన
గూడూరు ఎమ్మార్వో కార్యాలయ నిర్మాణం జరిగేనా,,, మండలం లోని ఎమ్మార్వో కార్యాలయం శిథిలమై దాదాపు 13...
By mahaboob basha 2025-07-23 14:21:59 0 828
Andhra Pradesh
Chandrababu Naidu: నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ.
Chandrababu Naidu: నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ 04-02-2026 Wed 10:05 | Andhra...
By Pagadala Venkateswar 2026-02-04 07:45:35 0 34
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com