కేరళ రాజధాని త్రివేండ్రం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 56 మంది గెలుపు

0
127

*కేరళ* రాజధాని *త్రివేండ్రం*

(తిరువనంతపురం) మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో *56* మంది కార్పొరేటర్లు గెలిచి త్రివేండ్రం కార్పొరేషన్ ను *భారతీయ జనతా పార్టీ* కైవసం చేసుకోవడం చారిత్రకమైన విజయo అని మనందరికీ తెలుసు. ఎన్నికల్లో గెలిచిన ప్రజా ప్రతినిధులు మరియు నాయకులు ఈరోజు మన *విజయవాడ* మీదుగా *ఢిల్లీ* వెళ్తున్న సందర్భంగా విజయవాడ *రైల్వే స్టేషన్* చేరుకుని వారికి ఘన స్వాగతం పలికి అలాగే వారికి చిరు సత్కారం చేసిన రాష్ట్ర అధ్యక్షులు *శ్రీ పివిఎన్ మాధవ్* గారు, జిల్లా అధ్యక్షులు *అడ్డూరి శ్రీరామ్*,బిజెపి రాష్ట్ర నాయకులు *పాతూరినాగభూషణం* తదితరులు.

Search
Categories
Read More
Andhra Pradesh
పీకలవాగును పరిశీలించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో ప్రవహించే కీలకమైన పీకలవాగు ప్రాంతాన్ని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా...
By John Baji 2026-02-04 11:32:00 0 101
Andhra Pradesh
శ్రీ ఎల్లమ్మ తల్లి బోనాలు విందులో పాల్గొన్నా రాజంపే రాజంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం ఎగువ గొట్టివీడు గ్రామ పరిధిలోని నాగన్న గుట్ట పాలెం లో మంగళవారం...
By Benguluri Madhubabu 2026-03-24 11:56:22 0 131
Telangana
వరద ముంపుకు గురైన కాలనీలు- పరిశీలించిన ఎమ్మెల్యే
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : గవర్నమెంట్ > రాత్రి కురిసిన భారీ వర్షానికి నియోజకవర్గంలోని పలు...
By Sidhu Maroju 2025-09-18 08:42:37 0 249
Andhra Pradesh
మదనపల్లెలో చీటీల మోసం పై పీజీఆర్ఎస్ ఫిర్యాదు.
మదనపల్లె మండలం చిప్పిలి గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి, చీటీల పేరుతో స్థానికుల నుంచి...
By Pagadala Venkateswar 2026-02-10 04:48:32 0 94
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com