పుంగనూరు: ప్రజా సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తాం కొత్తూరు

0
125

పుంగనూరులో సోమవారం జనసేన పార్టీ నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ప్రజల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని నియోజకవర్గ ఇన్చార్జ్ చిన్న రాయల్ తెలిపారు. పట్టణంలోని తూర్పు మొగసాల, ముడేప్ప సర్కిల్, మదనపల్లె రోడ్డులో బస్సు షెల్టర్లు లేక విద్యార్థులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులపై వినతి పత్రం అందిందని, ప్రతి సమస్యను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు# కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
Rajasthan
MLA Horse-Trading Scandal Businessmen Cleared by ACB |
The Anti-Corruption Bureau (ACB) has cleared businessmen Ashok Singh and Bharat Malani in the...
By Pooja Patil 2025-09-16 04:18:36 0 268
Andhra Pradesh
టీడీపీ ఆవిర్భావ వేడుకల జయప్రదానికి పిలుపు
టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. అమరావతి నుంచి వీడియో...
By Boiena Rajesh 2026-03-28 13:46:59 0 158
Andhra Pradesh
రెండు రోజుల పాటు శ్రీ ముత్యాలమ్మ వారి జాతర మహోత్సవ ఆహ్వానం కొత్తూరు మురళి
చిత్తూరు జిల్లా రొంపిచెర్ల గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మవారి జాతర మహోత్సవం 09-05-2026 మరియు...
By Kothuru Murali 2026-05-07 12:25:22 0 63
Bihar
Prashant Kishor Say's: “Our democracy is not weak” |
Political strategist-turned-politician Prashant Kishor, who founded the Jan Suraaj Party...
By Bharat Aawaz 2025-09-23 11:50:14 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com