మదనపల్లిలో యువకుడు అనుమానాస్పద మృతి.

0
90

మదనపల్లె మండలానికి చెందిన 25 ఏళ్ల కిరణ్ కుమార్ సోమవారం అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. స్థానిక సురేష్ కుటుంబానికి చెందిన ఆడపిల్లను ఏడిపించాడన్న అనుమానంతో, సురేష్ మరియు అతని స్నేహితులు మూడు రోజుల క్రితం కిరణ్ కుమార్ ను ఊరి చివరికి తీసుకెళ్లి డంబెల్ తో దారుణంగా కొట్టినట్లు మృతుడి సోదరి గంగాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దాడిలో కిరణ్ కుమార్ తలకు, గొంతుకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె టమోటా మార్కెట్లో చిన్న క్రేట్ల ఎగుమతులు ప్రారంభం.
మదనపల్లె టమోటా మార్కెట్లో శుక్రవారం ఏఎంసీ చైర్మన్ జంగాల శివరామ్ చిన్న క్రేట్ల (15 కిలోల బాక్సులు)...
By Pagadala Venkateswar 2026-02-14 06:47:57 0 102
Andhra Pradesh
*మార్కాపురం జిల్లా *పెద్ద దోర్నాల మండలంలో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి
మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలంలో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి పెద్ద దోర్నాల మండలం చిన్న...
By Chennaiah Kati 2026-03-07 12:17:44 0 215
Kerala
test post
test post
By Bharat Aawaz 2026-03-23 11:09:25 0 143
Andhra Pradesh
ప్రజా సమస్యలు పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి
మంగళవారం రోజు ఉదయం మండలంలోని బో రెడ్డి గారి పల్లెలో మంత్రిగారి స్వగృహం నందు జిల్లా నలుమూలల నుండి...
By Benguluri Madhubabu 2026-03-03 08:10:50 0 125
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com