మదనపల్లె: రోడ్డు ప్రమాదం కడప డ్రైవర్ మృతి

0
79

మదనపల్లెలో శుక్రవారం వేకువ జామున రోడ్డు ప్రమాదం జరిగింది. కడప జిల్లా లింగాలకు చెందిన రాజా (30), బొలెరో డ్రైవర్, చెన్నైకు లోడు వెళ్ళిన తర్వాత తిరిగి కడపకు వస్తుండగా మదనపల్లె మండలం బసినికొండ వద్ద లారీని ఢీకొన్నాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రాత్రే ఆసుపత్రికి తరలించబడ్డ ఆయన సోమవారం మృతి చెందారు.

Search
Categories
Read More
Rajasthan
SC Issues Contempt Notice Over Rajasthan Pollution Board’s Staffing Shortfall
The Rajasthan State Pollution Control Board (RSPCB) is under judicial scrutiny as the Supreme...
By Bharat Aawaz 2025-07-17 07:36:54 0 1K
Andhra Pradesh
ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఎన్టీఆర్ కి ఘన నివాళి
*ప్రచురణార్థం* *18-01-2026*   *ఎంపీ క్యాంప్ కార్యాలయం లో ఎన్టీఆర్ కి ఘన నివాళి*  ...
By Rajini Kumari 2026-01-18 13:25:00 0 116
Andhra Pradesh
విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మూడించల భద్రత
*ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం*   *ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో మూడంచెల భద్రత* ...
By Rajini Kumari 2026-02-06 09:51:36 0 107
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com