మదనపల్లిలో స్పందన కు 345 అర్జీలు.

0
114

మదనపల్లి కలెక్టరేట్లోని స్పందన కార్యక్రమంలో సోమవారం అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ 345 అర్జీలను స్వీకరించారు. కురబలకోట, కోటవారిపల్లి మండలాల నుంచి ప్రజలు రేషన్, పింఛన్, భూ రీసర్వే వంటి సమస్యలతో తరలివచ్చారు. అధికారులు సమస్యలకు నిర్దిష్ట గడువులోగా పరిష్కారం చూపాలని, ప్రతి ఫిర్యాదును నూరు శాతం ప్రాధాన్యతతో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి గారిని
గూడూరు నగర పంచాయతీ నందు నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన...
By mahaboob basha 2025-08-07 14:22:28 0 704
Andhra Pradesh
పుంగనూరు పట్టణంలో ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు
పుంగనూరు పట్టణంలో సోమవారంతో ఏడు రోజులపాటు జరిగిన అగ్నిమాపక వారోత్సవాలు ముగిశాయి. ఇన్ఛార్జ్...
By Kothuru Murali 2026-04-21 14:41:43 0 58
Andhra Pradesh
టిడిపి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెండు సెంట్లు స్థలం ఐదు లక్షల డబ్బు కేటాయించాలని డిమాండ్
ప్రచురణార్థం. 10/4/2026 టిడిపి కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రెండు సెంట్లు స్థలం...
By Rajini Kumari 2026-04-10 11:46:48 0 92
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com