ప్రైవేట్ పాఠశాలలు ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు

0
161

*ప్రవేట్ పాఠశాలల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం*

 

▪️*ఈనెలాఖరులోగా ఆన్లైన్లో చేసుకోవాలన్న పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు*

 

రాష్ట్రంలో రానున్న 2026-27 విద్యా సంవత్సరంలో పాఠశాలలను ప్రారంభించేందుకు అనుమతి కోసం ఈనెల 31లోగా cse.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి. విజయ్ రామరాజు తెలిపారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పాఠశాల ప్రారంభానికి దరఖాస్తు చేసుకున్నవారికి నిబంధనలననుసరించి అనుమతి మంజూరు చేస్తామని ఆయన పేర్కొన్నారు. అనుమతి ఇచ్చిన తర్వాత పాఠశాల ప్రారంభానికి కావాల్సిన సదుపాయాలు, గుర్తింపు తీసుకోవడానికి తగు సమయం అవసరమవుతుందని ఈ నేపథ్యంలో ఆసక్తిగలవారు ఈనెలాఖరులోగా ఆన్లైన్లో ప్రతిపాదనలు సమర్పించాలని కోరారు. అనుమతి ప్రక్రియలో భాగంగా ఎంఈవో, డీఈవోలు పాఠశాలలను సందర్శించి, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆ ప్రాంతంలో పాఠశాల అవసరం ఉందా లేదా అనే అంశాన్ని కూడా పరిశీలించి నివేదిక అంజేయాల్సి ఉంటుందన్నారు. అంతేకాకుండా ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యాశాఖాధికారులు కూడా ఆయా ప్రాంతాల్లో పాఠశాల అవసరాల ప్రకారం నివేదిక సమర్పించాల్సి ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: జాతీయ రహదారిపై స్థానికుల నిరసన
పుంగనూరు బెంగళూరు జాతీయ రహదారిపై సోమవారం స్థానిక ప్రజలు నిరసన తెలిపారు. పుంగనూరు-ముళ బాగిల్...
By Kothuru Murali 2026-04-07 05:39:12 0 134
Telangana
రూ. 500 నోట్లను ఉపసంహరిస్తారనే ప్రచారాన్ని నమ్మవద్దు-కేంద్రం |
హైదరాబాద్ : ఈ ఏడాది మార్చినాటికి ఏటీఎం కేంద్రాల నుండి రూ. 500 నోట్లను ఉపసంహరిస్తారనే ప్రచారంలో...
By Sidhu Maroju 2026-01-02 15:43:45 0 160
Entertainment
Renowned Assamese Singer Gayatri Hazarika Passes Away at 44, Tributes Pour In
Renowned Assamese Singer Gayatri Hazarika Passes Away at 44, Tributes Pour In The Assamese music...
By BMA ADMIN 2025-05-21 13:37:06 0 2K
Andhra Pradesh
దాములూరు శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానం నిర్మించనున్న రాజగోపురం శంకుస్థాపన
06.03.2026   కూడలి దాములూరు శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో నిర్మించనున్న రాజగోపురం...
By Rajini Kumari 2026-03-06 10:59:47 0 133
Andhra Pradesh
పుంగనూరులో ఉరుసు నిర్వహణపై సూచనలు చేసిన సీఐ
పుంగనూరు పట్టణంలో మే 8వ తేదీ నుంచి జరగనున్న హజరత్ సయ్యద్ నూర్షా వలి బాబా ఉరుసు సందర్భంగా,...
By Kothuru Murali 2026-04-23 15:17:37 0 65
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com