సదుము మండలంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ.

0
138

అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని సదుం మండలంలో పుట్టవారిపల్లి, అమ్మగారిపల్లి, కంభంవారిపల్లి గ్రామాల్లో ఆదివారం బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. వారం రోజులుగా మూడు కోళ్ల ఫారాల్లో దాదాపు 28 వేల కోళ్లు మృతి చెందాయి. మిగిలిన కోళ్లను ఊరి బయట గుంతలు తవ్వి పూడ్చివేస్తున్నారు. మూడు ఫారాలను అధికారులు సీజ్ చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బాల కార్మికులకు 10 మంది విద్యార్థులకు విముక్తి
కోనేరు సంస్థ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ వారి ఆధ్వర్యంలో బాల కార్మికులపై రిస్కు చేయడం...
By mahaboob basha 2025-11-11 02:02:01 0 249
Andhra Pradesh
Malla Ramgopal Naidu: కీర్తిచక్ర మేజర్‌కు ఏపీ ప్రభుత్వం భారీ నజరానా.. రూ.1.25 కోట్ల నగదు బహుమతి.
కీర్తిచక్ర మేజర్ రామ్‌గోపాల్ నాయుడికి నగదు పురస్కారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన...
By Pagadala Venkateswar 2026-01-28 06:19:02 0 112
Chandigarh
Chandigarh Mayoral Elections to be Held via Show-of-Hands Voting
Chandigarh’s municipal politics is taking a turn towards transparency. The upcoming mayoral...
By Bharat Aawaz 2025-07-17 05:51:34 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com