దేశవ్యాప్తంగా సమ్మెను జయప్రదం చేయండి ఫిబ్రవరి 12వ తారీకు

0
93

దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా. ఫిబ్రవరి 12. తేదీ న సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ. ఊర్మిల సుబ్బారావు నగర్ నుండి. ఆల్ ట్రేడ్ యూనియన్స్. ప్రచార జాతా .బయలుదేరింది. కబేలా సెంటర్. చర్చి సెంటర్. ఐరన్ యాడ్. గొల్లపూడి హోల్సేల్ మార్కెట్ సెంటర్. సితార సెంటర్. కుమ్మరిపాలెం వీధి. బ్యాంకు సెంటర్. నాలుగు స్తంభాల రోడ్డు. మల్లికార్జున పేట బ్రాహ్మణ వీధి ముగిసింది.. ఈ కార్యక్రమంలో. ఏఐటియుసి. నగర కార్యదర్శి కొట్టు రమణారావు. నగర అధ్యక్షులు. కె.ఆర్ ఆంజనేయులు. ఉపాధ్యక్షులు. సిహెచ్ మారుతి. నగర ఏఐటీయూసీ నాయకులు. ఎస్ కే భాష .రామస్వామి. దేవర శ్రీనివాసరావు. శ్రీరామ్ మూర్తి. సి ఐ టి యు సి . ఎన్టీఆర్ జిల్లా. అధ్యక్షులు వెంకటేశ్వరరావు. సిఐటియుసి నగర కార్యదర్శి. నారాయణ. చౌదరి. సూరిబాబు. వివిధ కలనాయకులు పాల్గొన్నారు.. ప్రచురణార్థం..

Search
Categories
Read More
Andhra Pradesh
నల్ల వీర గంగభవాని జాతర: భక్తులకు సర్పంచ్ పిలుపు.
మదనపల్లె సి.టి.యం గ్రామంలో ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు జరగనున్న శ్రీ నల్ల వీర గంగభవాని జాతరను...
By Pagadala Venkateswar 2026-02-01 07:58:32 0 89
Andhra Pradesh
Abdul Nazeer: అమరావతిలో తొలిసారి గణతంత్రదిన వేడుకలు.. గవర్నర్ ప్రసంగంలోని హైలైట్స్.
Abdul Nazeer: అమరావతిలో తొలిసారి గణతంత్రదిన వేడుకలు.. గవర్నర్ ప్రసంగంలోని హైలైట్స్ 26-01-2026...
By Pagadala Venkateswar 2026-01-26 06:42:08 0 110
Andhra Pradesh
పార్లమెంట్లో అమరావతి బిల్లు పై హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*పార్లమెంట్ లో అమరావతి బిల్లు ఆమోదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం*   •...
By Rajini Kumari 2026-04-02 16:27:29 0 76
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com