దేశవ్యాప్తంగా సమ్మెను జయప్రదం చేయండి ఫిబ్రవరి 12వ తారీకు

0
116

దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా. ఫిబ్రవరి 12. తేదీ న సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ. ఊర్మిల సుబ్బారావు నగర్ నుండి. ఆల్ ట్రేడ్ యూనియన్స్. ప్రచార జాతా .బయలుదేరింది. కబేలా సెంటర్. చర్చి సెంటర్. ఐరన్ యాడ్. గొల్లపూడి హోల్సేల్ మార్కెట్ సెంటర్. సితార సెంటర్. కుమ్మరిపాలెం వీధి. బ్యాంకు సెంటర్. నాలుగు స్తంభాల రోడ్డు. మల్లికార్జున పేట బ్రాహ్మణ వీధి ముగిసింది.. ఈ కార్యక్రమంలో. ఏఐటియుసి. నగర కార్యదర్శి కొట్టు రమణారావు. నగర అధ్యక్షులు. కె.ఆర్ ఆంజనేయులు. ఉపాధ్యక్షులు. సిహెచ్ మారుతి. నగర ఏఐటీయూసీ నాయకులు. ఎస్ కే భాష .రామస్వామి. దేవర శ్రీనివాసరావు. శ్రీరామ్ మూర్తి. సి ఐ టి యు సి . ఎన్టీఆర్ జిల్లా. అధ్యక్షులు వెంకటేశ్వరరావు. సిఐటియుసి నగర కార్యదర్శి. నారాయణ. చౌదరి. సూరిబాబు. వివిధ కలనాయకులు పాల్గొన్నారు.. ప్రచురణార్థం..

Search
Categories
Read More
Telangana
'దేవనార్ స్కూల్ ఫర్ బ్లైండ్' లో జరిగిన స్నేహితుల దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ నాయకులు
సికింద్రాబాద్/ బేగంపేట్. బేగంపేట్ లోని 'దేవనార్ స్కూల్ ఫర్ బ్లైండ్ హైదరాబాద్' లో స్నేహితుల...
By Sidhu Maroju 2025-08-03 16:51:21 0 793
Technology
మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జర్‌లు తెలుపు, నలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి? అసలు రహస్యం ఇదే!
అన్ని మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జర్‌లు తెలుపు లేదా నలుపు రంగులో ఉంటాయి. ఈ రెండు...
By SivaNagendra Annapareddy 2026-01-05 05:55:37 0 469
Telangana
నేలకొండపల్లిలో ప్రమాదం.. ఆరుగురు యువకులకు గాయాలు...
శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కారును తప్పించబోయి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా...
By Krishna Balina 2026-03-06 09:58:52 0 221
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com