మదనపల్లి: తుమ్మచెట్లపల్లి దాడి ఘటన కొత్త మలుపు.
Posted 2026-02-06 13:09:33
0
147
మదనపల్లి నియోజకవర్గం తుమ్మచెట్లపల్లిలో రైతు సురేంద్రపై బుధవారం రాత్రి జరిగిన దాడి ఘటన కొత్త మలుపు తిరిగింది. శుక్రవారం, బాధితుడి కుటుంబ సభ్యులు మదనపల్లి డీఎస్పీ మహేంద్రను కలిసి ఫిర్యాదు చేశారు. యువతి పట్ల సురేంద్ర అసభ్యంగా ప్రవర్తించడమే ఘర్షణకు కారణమని వారు ఆరోపించారు. ఈ వివరాలను వారు మీడియాకు కూడా వెల్లడించారు. స్థానిక పోలీసులు ఈ కేసును చురుకుగా విచారిస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లి : రెండేళ్ల బాలుడు పై వేట కుక్కల దాడి.
మదనపల్లి మండలం కొత్తవారిపల్లి పంచాయతీలో సోమవారం వీధిలో ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడు ఎశ్విన్పై...
మదనపల్లి: రైతులు ఉద్యానవన పంటల వైపు మొగ్గు చూపాలి: కలెక్టర్.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ,...
TAN Registration for Hassle-Free TDS Compliance
TAN (Tax Deduction and Collection Account Number) Registration is mandatory for businesses and...
కొండెక్కిన కోడి దిగింది కేజీ 270
*కొండేక్కిన కోడి...దిగింది..!!* 🐓 *కిలో 270 కి బ్రాయిలర్ చికెన్..వంద రూపాయలు తగ్గిన చికెన్ రేటు*...
ఫార్మాసిటీ అగ్నిప్రమాదం: విశాఖ పరిశ్రమలపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు.
విశాఖ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం, ఇద్దరు కార్మికుల మృతి
పరిశ్రమల్లో తక్షణమే సేఫ్టీ ఆడిట్...