మదనపల్లెలో ఏసీబీ దాడులు – రికార్డుల పరిశీలన.

0
194

మదనపల్లెలో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కడప రిమ్స్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ మేజారి సుబ్బయ్య సదరం సర్టిఫికెట్ల జారీలో బాధితుడి నుంచి రూ. 30 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు, ఆదాయానికి మించిన ఆస్తులు లభించలేదని తెలిపారు. కుటుంబ సభ్యుల సమాచారంతో నివేదికలు సిద్ధం చేసి కడపకు తరలించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కర్నూలు నుండి విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభం
కర్నూలు ఎయిర్పోర్టులో కర్నూలు నుండి విజయవాడ విమాన సర్వీసులను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు...
By mahaboob basha 2025-07-02 16:13:40 0 1K
Telangana
ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ని సన్మాంచిన బార్ అసోసియేషన్
మంచిర్యాల నియోజకవర్గం : ఇటీవల జరిగిన 2026-27 మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ ఎలక్షన్ లో నూతనంగా...
By Avunoori Mahesh 2026-04-13 14:08:05 0 147
Media Academy
AI in Newsrooms: Revolution or Risk?
AI in Newsrooms: Revolution or Risk? Artificial Intelligence (AI) is no longer just a tech...
By Media Academy 2025-05-02 08:35:23 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com