టీబీ ముక్త్ భారత్ అభియాన్ ప్రారంభం.. పోస్టర్ల విడుదల.

0
91

ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లాలో టీబీ నిర్మూలనకు చర్యలు వేగవంతం చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో టీబీ ముక్త్ భారత్ అభియాన్–100 రోజుల కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. మార్చి 24 నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో హై రిస్క్ గ్రామాలు, వల్నరబుల్ వర్గాలపై ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహిస్తారు. ప్రతిరోజు ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ఛాతీ ఎక్స్‌రే వంటి పరీక్షలు చేస్తారు. స్క్రీనింగ్ వివరాలను నిక్షయ్ పోర్టల్‌లో నమోదు చేసి, క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యమని కలెక్టర్ తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి. ఆటో బోల్తా డ్రైవర్ కి తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో బోల్తా పడి డ్రైవర్‌ షఫీ ఉల్లా...
By Pagadala Venkateswar 2026-01-28 10:06:19 0 87
Andhra Pradesh
గ్యాస్ ఆఫీసు వద్ద జేబు దొంగల చేతివాటం
బొబ్బిలి గ్యాస్ ఆఫీసు వద్ద జేబు దొంగల చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో...
By Boiena Rajesh 2026-03-29 04:14:13 0 102
Andhra Pradesh
సామర్లకోటలో సహకార సంఘ ఉద్యోగుల నిరసన – డిమాండ్లు పరిష్కారం వరకు సమ్మె కొనసాగింపు
సామర్లకోట : రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సహకార సంఘ ఉద్యోగుల సమ్మెలో భాగంగా సామర్లకోటలో కూడా...
By Ratna Sekhar 2026-02-19 19:31:08 0 407
Andhra Pradesh
రోడ్డు పనులను పరిశీలించిన బేబినాయన
బొబ్బిలి - తెర్లాం రోడ్డు పనులను ఎమ్మెల్యే బేబినాయన శనివారం పరిశీలించారు. రోడ్డు నిర్మాణ పనులు...
By Boiena Rajesh 2026-03-21 11:14:02 0 123
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com