పుంగనూరు :పుంగనూరుకు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు

0
99

ఈరోజు అనగా గురువారం05.02.26.ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర రక్షణ కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం' కార్యక్రమం పుంగనూరు పట్టణంలో గురువారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎన్టీఆర్ కూడలికి రానున్నారు. ఈ కార్యక్రమానికి ముందస్తుగా మాజీ మంత్రి రఘువీరారెడ్డి, పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు పుంగనూరు చేరుకున్నారు. తమ నాయకురాలికి ఘనంగా స్వాగతం పలికేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు# మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:చంద్రబాబును కలిసిన చల్లా బాబు.
శనివారం నగరిలో పర్యటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం...
By Kothuru Murali 2026-01-24 12:16:03 0 114
Andhra Pradesh
కోడుమూరు నియోజకవర్గం సీనియర్ నాయకులు కేడీసీసీ చైర్మన్ రెడ్డి ఆదేశాల మేరకు
కోడుమూరు నియోజకవర్గ శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి ఆదేశాల మేరకు గూడూరు నగర పంచాయతీలోని బూత్ నంబర్...
By mahaboob basha 2025-07-16 14:47:02 0 1K
Andhra Pradesh
Andhra Pradesh: ఏపీలో ఈవీ విప్లవం.. తొలిదశలో 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు.
  Andhra Pradesh: ఏపీలో ఈవీ విప్లవం.. తొలిదశలో 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు...
By Pagadala Venkateswar 2026-03-10 08:53:16 0 90
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com