అమ్మవారిని దర్శించుకున్న నీట్ ఆయోగ్ బివిఆర్ సుబ్రహ్మణ్యం

0
102

నీతి ఆయోగ్ (NITI Aayog) సీఈఓ శ్రీ బి.వి.ఆర్. సుబ్రహ్మణ్యం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు. ఆయన వెంట ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీ షా ఉన్నారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి (E.O) మరియు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ శ్రీ శీనానాయక్ గారు దర్శనానికి సంబంధించి ఘనమైన ఏర్పాట్లు చేశారు. 

 సీఈఓ శ్రీ బి.వి.ఆర్. సుబ్రహ్మణ్యం గారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.

వేదాశీర్వచనం: దర్శనానంతరం వేద పండితులు ఆయనకు అమ్మవారి వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు ఆయనను అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించి, అమ్మవారి ఫోటో మరియు ప్రసాదాలను అందజేశారు.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com