ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటర్ విద్యార్థులకు ఆధార్ కరెక్షన్.

0
33

మదనపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మంగళవారం ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ప్రత్యేక ఆధార్ అప్డేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రిన్సిపల్ గోపతి బాలకృష్ణమూర్తి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో విద్యార్థుల ఆధార్ వివరాలను సరిచేసి, అప్డేట్ చేసుకోవాలని సూచించారు. ఇది విద్యార్థులకు ఎంతో అవసరమని ప్రిన్సిపల్ పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అమరావతి వైద్య ఆరోగ్యశాఖ పై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
*అమరావతి : వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష.*   *గేట్స్...
By Rajini Kumari 2025-12-16 07:07:54 0 94
Telangana
శీర్షిక: కొత్తపల్లిలో కొలువుదీరిన నూతన పాలకవర్గం.. సర్పంచ్‌గా మున్నూరు చెన్నయ్య ప్రమాణ స్వీకారం
శీర్షిక: కొత్తపల్లిలో కొలువుదీరిన నూతన పాలకవర్గం.. సర్పంచ్‌గా మున్నూరు చెన్నయ్య ప్రమాణ...
By Vanmoj Suryamohan 2025-12-22 17:00:14 0 464
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com