మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులు పై అమానుష వైఖరి.

0
110

మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి వేళ రోగుల సహాయకులను వరండాలో కూడా పడుకోనివ్వకుండా డ్యూటీ హెడ్ నర్స్ బయటకు గెంటేస్తోందని బాధితులు మంగళవారం రాత్రి ఆరోపించారు. ప్రసవ నొప్పులతో వచ్చిన మహిళల అటెండర్లను రాత్రి 11 గంటల సమయంలో బయటకు పంపడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గత నెల ఇదే ఆసుపత్రిలో ఇలాంటి సంఘటనలో ఒక మహిళ మృతి చెందిన నేపథ్యంలో, హెడ్ నర్స్ చర్యలు వివాదాస్పదమయ్యాయి. బాధితులు జిల్లా కలెక్టర్‌ను జోక్యం చేసుకుని హెడ్ నర్స్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పేద విద్యార్థుల కోసం దాతలు ముందుకు రావాలి: విద్యాంజలి.
ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థుల అభివృద్ధికి దాతలు 'విద్యాంజలి' కార్యక్రమంలో భాగస్వాములు...
By Pagadala Venkateswar 2026-02-18 10:38:28 0 126
Business
Three Additional Strategic Oil Reserves
The Indian government is considering setting up three additional strategic oil reserves, in...
By Bharat Aawaz 2025-07-03 08:13:47 0 2K
Telangana
అకాల వర్షాలు కన్నీళ్లు పెడుతున్న రైతులు....
అకాల వర్షాలు.. అన్నదాతకు కన్నీళ్లు.... భారత్ అవాజ్ న్యూస్ :TG: రాష్ట్రంలో అకాల వర్షాలకు పంట...
By Gujile Ramu 2026-05-04 01:13:40 0 110
Telangana
తెలంగాణ రాష్ట్ర నూతన సిటిజెన్ సెంట్రిక్ జనవరి 20 నుండి ప్రారంభం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు
జిల్లా లో ఈ విధానం ద్వారా ముఖ్యంగా పోక్సో కేసులు,మహిళలు చిన్నారులపై జరిగే నేరాలు వంటి సున్నితమైన...
By Gangaram Rangagowni 2026-02-06 07:29:23 0 289
Andhra Pradesh
రసాయనాలతో తిరుమల లడ్డు ప్రసాదం తయారు చేసి వైసిపి మహాపరాధం చేసింది
రసాయనాలతో తిరుమల లడ్డూ ప్రసాదం తయారు చేసి వైసీపీ మహాపరాధం చేసింది   • సిట్ నివేదికలో...
By Chennaiah Kati 2026-02-04 09:59:13 0 179
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com