మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులు పై అమానుష వైఖరి.

0
113

మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి వేళ రోగుల సహాయకులను వరండాలో కూడా పడుకోనివ్వకుండా డ్యూటీ హెడ్ నర్స్ బయటకు గెంటేస్తోందని బాధితులు మంగళవారం రాత్రి ఆరోపించారు. ప్రసవ నొప్పులతో వచ్చిన మహిళల అటెండర్లను రాత్రి 11 గంటల సమయంలో బయటకు పంపడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గత నెల ఇదే ఆసుపత్రిలో ఇలాంటి సంఘటనలో ఒక మహిళ మృతి చెందిన నేపథ్యంలో, హెడ్ నర్స్ చర్యలు వివాదాస్పదమయ్యాయి. బాధితులు జిల్లా కలెక్టర్‌ను జోక్యం చేసుకుని హెడ్ నర్స్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు
రొంపిచర్ల మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల...
By Kothuru Murali 2026-03-31 05:19:33 0 126
Andhra Pradesh
చీరాలలో శక్తి యాప్ పై అవగాహన
బాపట్ల ఎస్పీ బి. ఉమామహేశ్వరరావు ఐపీ ఎస్ ఆదేశాల మేరకు చీరాల డి ఎస్పీ మోయిన్ సూచనల మేరకు చీరాల వన్...
By Vadlamudi NagaVenkat 2026-04-28 10:31:08 0 167
Andhra Pradesh
డ్రగ్స్ వద్దు బ్రో గుంటూరు
ఈస్ట్ సబ్ డివిజన్ డిఎస్పి అబ్దుల్ అజీజ్ గుంటూరు.    గుంటూరులో యువతకు సందేశాన్ని ఇచ్చారు.
By KOTESWARARAO KVSR 2025-12-23 10:48:01 0 133
Telangana
హిందూ స్మశాన వాటికలో చెత్త డంపింగ్ నిలిపివేయండి.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  మచ్చ బొల్లారం పరిధిలోని సర్వే నెంబర్...
By Sidhu Maroju 2026-02-23 15:43:34 0 163
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com