పుంగనూరు: కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమం

0
40

పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో సోమవారం కుష్టువ్యాధిపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి మహమ్మద్ రఫీ మాట్లాడుతూ, కుష్టువ్యాధిపై సమాజంలో ఉన్న వివక్షతను అంతం చేయాలని పిలుపునిచ్చారు. కుష్టువ్యాధి అవగాహన పక్షోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ప్రజలలో అవగాహన కల్పించడానికి ర్యాలీ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జయసింహ, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు# కూతురు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
🐄 పశు ఔషధి విక్రయ కేంద్రాలు – జిల్లా చర్యలు
గుంటూరు జనవరి 21:పశువులకు సరసమైన ధరలకు నాణ్యమైన జనరిక్ మందులు అందించేందుకు కేంద్ర మార్గదర్శకాల...
By John Baji 2026-01-21 13:39:34 0 103
Bharat Aawaz
What constitutes Ragging?
A message for a ragging-free campus. All HEIs are requested to ensure strict compliance with the...
By Bharat Aawaz 2025-07-03 06:22:03 0 1K
Andhra Pradesh
అమరావతిలో నిర్వహించిన గణతంత్ర వేడుకలలో పాల్గొన్న కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు !!
కర్నూలు సిటీ :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని  అమరావతిలో  మొదటిసారిగా నిర్వహించిన...
By Hari Krishna 2026-01-26 08:28:12 0 133
Andhra Pradesh
మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన పులి శ్రీనివాసులు గారు
మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన పులి శ్రీనివాసులు గారిని...
By Chennaiah Kati 2026-01-20 07:02:07 0 123
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com